BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

రేషన్ షాపులపై మంత్రి మనోహర్‌తో చర్చ

తెలంగాణ
23 Jan, 2026 - 08:43 AM
344 వీక్షణలు
పుంగనూరు నియోజకవర్గ రేషన్ షాపులపై మంత్రి మనోహర్‌తో చర్చ NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు రిపోర్టర్ పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్), విజయవాడ ఆటోనగర్‌లోని రాష్ట్ర ఆహార భద్రతా భవనంలో జనసేన పార్టీ PAC చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్తో కలిసి పుంగనూరు నియోజకవర్గంలోని రేషన్ షాపుల అంశంపై చర్చించారు. కొత్తగా మంజూరుకానున్న రేషన్ షాపులను కూటమి భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి చెందిన నాయకులకు కేటాయించాలని మంత్రిని కోరారు. అలాగే జిల్లా విభజన సమయంలో మంత్రివర్గ కమిటీలో కీలక పాత్ర పోషించి, అన్నమయ్య జిల్లాను మదనపల్లె కేంద్రంగా ఏర్పాటు చేసినందుకు మంత్రి మనోహర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా నియోజకవర్గ ఇన్‌చార్జులు పీలేరు ఇన్‌చార్జి బెజవాడ దినేష్, తంబళ్లపల్లె ఇన్‌చార్జి పోతుల సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. #Punganur #AnnamayyaDistrict #JanaSenaParty #CivilSupplies #RationShops #NadellaManohar #SiriveluGangadhar #AlliancePolitics #AndhraPradeshPolitics #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube