BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

తెలంగాణ
04 Mar, 2026 - 02:06 AM
276 వీక్షణలు
అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున తాటికొండ బుగ్గరాముడు చేతుల మీదుగా రూ.20 వేల నగదు అందజేత నంద్యాల జిల్లా, శ్రీశైలం నియోజకవర్గం: బండిఆత్మకూరు మండలం చిన్నదేవలాపురం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన షేక్ మాభు కుటుంబాన్ని టీడీపీ నాయకులు పరామర్శించారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల సురేష్ రెడ్డి, బేడా బుడగజంగాల రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు నంద్యాల 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ టీడీపీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు బాధిత కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మరియు మంత్రి N.Md.ఫరూక్ ఆదేశాల మేరకు రూ.20,000 నగదు ఆర్థిక సహాయం కంచర్ల సురేష్ రెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా తాటికొండ బుగ్గరాముడు మాట్లాడుతూ ఇటీవల గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 10 బర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 బర్రెలు తీవ్రంగా గాయపడ్డాయని తెలిపారు. గాయపడిన పశువులకు వైద్య చికిత్స అందించేందుకు ఈ ఆర్థిక సహాయం అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, స్థానిక టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #Nandyal #SrisailamConstituency #TDP #TatkondaBuggaramudu #FireAccident #HelpingHands Follow us on Website Facebook Instagram YouTube