BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

జాయ్ ప్లే స్కూల్ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్

తెలంగాణ
13 Feb, 2026 - 08:17 AM
344 వీక్షణలు
ఏలూరులో జాయ్ ప్లే స్కూల్ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ ఏలూరు నగరంలోని శనివారపు పేట, కట్టా సుబ్బారావు తోటలో ఉన్న జాయ్ ప్లే స్కూల్‌లో శుక్రవారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల వంటకాలను ప్రదర్శించారు. బిర్యానీ, కేక్స్, చికెన్ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు చెఫ్‌ల వేషధారణలో పాల్గొని సందర్శకులను ఆకట్టుకున్నారు. ఆహార వ్యర్థాలను నివారించాల్సిన అవసరంపై అవగాహన కల్పిస్తూ, మిగిలిన ఆహారాన్ని సద్వినియోగం చేసుకునే మార్గాలను వివరించారు. కార్యక్రమం సందర్భంగా లీలాస్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా 150 మంది వికలాంగులకు నిత్యావసర సరుకులు, అనాథ పిల్లలకు పండ్లు మరియు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సిహెచ్ రమేష్, ప్రిన్సిపల్ సుజాత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. #Eluru #FoodFestival #JoyPlaySchool #StudentActivities #FoodAwareness #CommunityService #AndhraPradeshNews Follow us on Website Facebook Instagram YouTube