www.ntodaynews.com
63 లక్షలతో నిర్మించిన రోడ్లు ప్రారంభించిన కలెక్టర్ & MLA
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
నేడు బండి ఆత్మకూరు మండలం జి.సి పాలెం గ్రామం నందు రూ.63 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా కలిసి ప్రారంభించిన గౌరవ శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి .
చిన్నారుల సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు