BREAKING
మేడే స్పూర్తి ఉరకలు… కార్మిక హక్కుల కోసం గళమెత్తిన విస్సన్నపేట ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక హక్కుల కోసం గళమెత్తిన ఏఐసిసిటియు తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనాలి మరణంలోనూ బిడ్డను వదలని తల్లి ప్రేమ బాలికల భవిష్యత్తుకు బలమైన అడుగు కష్టాల కడలిలో ఈదుతూ రాష్ట్రంలోనే రెండో ర్యాంక్ సాధించిన పవిత్ర అన్నారంలో వైభవంగా గంగమ్మ తల్లి వార్షికోత్సవం.. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం – ఆరుగురు దుర్మరణం మే 9న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాధవరం రాక జాతీయ సమైక్యతకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీలకం మేడే స్పూర్తి ఉరకలు… కార్మిక హక్కుల కోసం గళమెత్తిన విస్సన్నపేట ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక హక్కుల కోసం గళమెత్తిన ఏఐసిసిటియు తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనాలి మరణంలోనూ బిడ్డను వదలని తల్లి ప్రేమ బాలికల భవిష్యత్తుకు బలమైన అడుగు కష్టాల కడలిలో ఈదుతూ రాష్ట్రంలోనే రెండో ర్యాంక్ సాధించిన పవిత్ర అన్నారంలో వైభవంగా గంగమ్మ తల్లి వార్షికోత్సవం.. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం – ఆరుగురు దుర్మరణం మే 9న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాధవరం రాక జాతీయ సమైక్యతకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీలకం
www.ntodaynews.com

గాదేపల్లి లో కార్మికులకు సన్మానం..

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
01 May, 2026 - 08:52 PM
12 వీక్షణలు

గాదేపల్లి లో కార్మికులకు సన్మానం..

డొంకేశ్వర్: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా గాదేపల్లి గ్రామంలో పంచాయతీ సిబ్బందిని సర్పంచ్ చిన్నారెడ్డి, ఉపసర్పంచ్ మూట సందీప్ ఘనంగా సత్కరించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బందికి శాలువాలు కప్పి మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సేవలు గ్రామాభివృద్ధికి ఎంతో కీలకమని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.