BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

​గాలివాన బీభత్సానికి చిట్యాల అతలాకుతలం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
27 May, 2026 - 06:44 AM
90 వీక్షణలు

జాతీయ రహదారిపై విరిగిపడ్డ చెట్లు

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ లో ప్రకృతి వైపరీత్యం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి వీచిన భారీ ఈదురుగాలుల బీభత్సానికి చింతపల్లి నరేష్ అనే వ్యక్తికి చెందిన ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. అంతేకాకుండా  బలమైన గాలుల ధాటికి ఇంటి పైకప్పు ఒక్కసారిగా ఎగిరిపోవడంతో, ఇంట్లో ఉన్న సామాగ్రి, నిత్యావసర వస్తువులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ హఠాత్ పరిణామంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ​అంతేకాకుండా మున్సిపాలిటీ పరిధిలో పళ్ళు చోట్ల గాలి వానకు చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడి విద్యుత్ సరఫరాకు తీవ్రత అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారిపై చెట్లు విరగడంతో 19 రాహుల్ ఇబ్బందులు ఎదురయ్యాయి ఘటన గురించి సమాచారం అందిన వెంటనే రెండో వార్డు కౌన్సిలర్ షేక్ షబానా అజయ్ స్పందించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులతో కలిసి ఆమె ఘటనా స్థలానికి చేరుకుని నష్టాన్ని పరిశీలించారు. సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధిత కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. తమ వంతుగా అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.