BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

గొడిసెలపేట కోదండ రామాలయ నిర్మాణానికి భారీ విరాళం

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
25 Mar, 2026 - 07:10 PM
155 వీక్షణలు

గొడిసెలపేట కోదండ రామాలయ నిర్మాణానికి భారీ విరాళం: 100 సిమెంట్ బస్తాలు, రూ. 2 లక్షల ఆర్థిక సాయం మద్దుల గోపాల్ రెడ్డి 

కరీంనగర్ 

గొడిసెలపేట గ్రామంలో నిర్మిస్తున్న కోదండ రామాలయానికి మాజీ సింగిల్ విండో ఛైర్మన్ మద్ధుల గోపాల్ రెడ్డి భారీ విరాళం ప్రకటించారు. గొడిసెలపేట సర్పంచ్ కందికట్ల అమృత రాజేష్ నాయకత్వంలోని ఆలయ కమిటీ సభ్యులు కరీంనగర్‌లోని గోపాల్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు.

​ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనుల వివరాలను కమిటీ సభ్యులు వివరించారు. భగవత్ కార్యంలో తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో గోపాల్ రెడ్డి ఆలయ నిర్మాణానికి 100 సిమెంట్ బస్తాలను అందజేశారు. అలాగే నిర్మాణానంతరం జరిగే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల కోసం రూ. 2,00,000 (రెండు లక్షల రూపాయలు) నగదును విరాళంగా ప్రకటించారు.

​ఈ కార్యక్రమంలో కోదండ రామాలయ కమిటీ ఛైర్మన్ చిలువేరి వెంకటేష్, కోశాధికారి బద్రి చంద్రయ్య, కార్యదర్శి గర్శకుర్తి దిలీప్, ఉపసర్పంచ్ గోపు భాగ్య కేశవ్, గోపు రాకేష్ మరియు హనుమాన్ దీక్షా స్వాములు పాల్గొన్నారు.