BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

గోదావరి పుష్కరఘాట్‌ను పరిశీలించిన అధికారులు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
11 Apr, 2026 - 04:39 PM
50 వీక్షణలు

గోదావరి పుష్కరఘాట్‌ను పరిశీలించిన అధికారులు

మంచిర్యాల పట్టణంలోని గోదావరి పుష్కరఘాట్ ప్రాంతాన్ని ఆర్ అండ్ బి (R&B) చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ మరియు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

​వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వారు చర్చించారు. ముఖ్యంగా పుష్కర ఘాట్‌కు వెళ్లే రహదారుల మరమ్మతులు, భక్తుల కోసం కనీస వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన నిధుల కోసం తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు