BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం : ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన లారీ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / గుండ్రాంపల్లి
16 May, 2026 - 05:59 PM
444 వీక్షణలు

NTODAY NEWS  

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై శనివారం ఒక  రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన

​ కొబ్బరిబోండాల లోడ్‌తో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక డీసీఎం వాహనాన్ని, వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన లారీ అత్యంత బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు డీసీఎం వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో సదరు వాహనాలు విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ మార్గంలో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, క్షతగాత్రుల సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.