BREAKING
నాదెండ్ల భాస్కర్ భౌతిక కాయానికి చిన్నరాయల్ నివాళులు ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి తొర్రూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కు సన్మానం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ప్రారంభం .. 10 కేజీలు టమాటా క్రెడిట్ కాయలు 267 రూపాయలు గరిష్ట ధర?.. మదనపల్లి లో కోడలిపై అత్తమామల దాడి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భువనగిరి శాసనసభ్యులు హజ్రత్ సయ్యద్ నూర్షా వలి బాబా ఉరుసు సీబీఎస్‌ఈ 2026 సెంకడరీ స్కూల్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల నాదెండ్ల భాస్కర్ భౌతిక కాయానికి చిన్నరాయల్ నివాళులు ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి తొర్రూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కు సన్మానం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ప్రారంభం .. 10 కేజీలు టమాటా క్రెడిట్ కాయలు 267 రూపాయలు గరిష్ట ధర?.. మదనపల్లి లో కోడలిపై అత్తమామల దాడి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భువనగిరి శాసనసభ్యులు హజ్రత్ సయ్యద్ నూర్షా వలి బాబా ఉరుసు సీబీఎస్‌ఈ 2026 సెంకడరీ స్కూల్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల
www.ntodaynews.com

ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

తెలంగాణ
/ నల్గొండ
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
24 Apr, 2026 - 06:51 AM
58 వీక్షణలు

ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు మృతి NTODAY NEWS నల్గొండ

నల్గొండ జిల్లాలోని గుర్రంపోడు మండలం వద్దిరెడ్డిగూడెం శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అతివేగంగా వచ్చిన కియా సెల్టోస్ కారు ఓ బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులతో పాటు కారులో ఉన్న ఒకరు మృతి చెందారు. ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలవ్వగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారు డ్రైవర్ జైపాల్ రెడ్డిపై కేసు నమోదు చేసిన గుర్రంపోడు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.​ఈ ప్రమాదంతో నల్లగొండ-దేవరకొండ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్న పోలీసులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.