BREAKING
అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం
www.ntodaynews.com

ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

తెలంగాణ
/ నల్గొండ
24 Apr, 2026 - 06:51 AM
125 వీక్షణలు

ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు మృతి NTODAY NEWS నల్గొండ

నల్గొండ జిల్లాలోని గుర్రంపోడు మండలం వద్దిరెడ్డిగూడెం శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అతివేగంగా వచ్చిన కియా సెల్టోస్ కారు ఓ బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులతో పాటు కారులో ఉన్న ఒకరు మృతి చెందారు. ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలవ్వగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారు డ్రైవర్ జైపాల్ రెడ్డిపై కేసు నమోదు చేసిన గుర్రంపోడు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.​ఈ ప్రమాదంతో నల్లగొండ-దేవరకొండ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్న పోలీసులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.