BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

తెలంగాణ
/ నల్గొండ
24 Apr, 2026 - 06:51 AM
166 వీక్షణలు

ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు మృతి NTODAY NEWS నల్గొండ

నల్గొండ జిల్లాలోని గుర్రంపోడు మండలం వద్దిరెడ్డిగూడెం శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అతివేగంగా వచ్చిన కియా సెల్టోస్ కారు ఓ బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులతో పాటు కారులో ఉన్న ఒకరు మృతి చెందారు. ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలవ్వగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారు డ్రైవర్ జైపాల్ రెడ్డిపై కేసు నమోదు చేసిన గుర్రంపోడు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.​ఈ ప్రమాదంతో నల్లగొండ-దేవరకొండ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్న పోలీసులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.