www.ntodaynews.com
హనుమాన్ శోభాయాత్రకు రావాలని స్వామి వివేకానంద యూత్ అధ్యక్షుడు జల్ద లక్ష్మీనాథ్ కు ఆహ్వానం
తెలంగాణ
/
మేడ్చల్-మల్కాజిగిరి
హనుమాన్ శోభాయాత్రకు రావాలని స్వామి వివేకానంద యూత్ అధ్యక్షుడు జల్ద లక్ష్మీనాథ్ కు ఆహ్వానం
గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రకు రావాలని స్వామి వివేకానంద అధ్యక్షుడు జల్దా లక్ష్మీనాథ్ కు స్థానిక యువకులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆయన మాట్లాడుతూవెంకట్రమ్రెడ్డి నగర్, గాంధీనగర్, నందనగర్, మారుతీ నగర్, విజయ నగర్ నుండి ప్రారంభమయ్యే శ్రీ హనుమాన్ శోభ యాత్రకు 2వ తేదీన హాజరు కావాలని యువత నుండి ఆహ్వానం అందిందన్నారు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు.