BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

హనుమాన్ శోభాయాత్రకు రావాలని స్వామి వివేకానంద యూత్ అధ్యక్షుడు జల్ద లక్ష్మీనాథ్ కు ఆహ్వానం

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
రాఘవేంద్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రతినిధి
01 Apr, 2026 - 04:02 PM
158 వీక్షణలు

హనుమాన్ శోభాయాత్రకు రావాలని స్వామి వివేకానంద యూత్ అధ్యక్షుడు జల్ద లక్ష్మీనాథ్ కు ఆహ్వానం

గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రకు రావాలని స్వామి వివేకానంద అధ్యక్షుడు జల్దా లక్ష్మీనాథ్ కు స్థానిక యువకులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆయన మాట్లాడుతూవెంకట్రమ్‌రెడ్డి నగర్, గాంధీనగర్, నందనగర్, మారుతీ నగర్, విజయ నగర్ నుండి ప్రారంభమయ్యే శ్రీ హనుమాన్ శోభ యాత్రకు 2వ తేదీన హాజరు కావాలని యువత నుండి ఆహ్వానం అందిందన్నారు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు.