BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

ఘనంగా నో బాగ్ డే

తెలంగాణ
29 Nov, 2025 - 05:40 AM
271 వీక్షణలు

ఘనంగా నో బాగ్ డే,ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక వేషధారణలు

NTODAY NEWS: అమడగూరు మండల రిపోర్టర్ రామాంజనేయులు శ్రీ సత్యసాయి జిల్లా, అమడగూరు మండలం ఏ. రెడ్డివారిపల్లి లోని ప్రాథమిక పాటశాల ఉపాద్యాయులు రోజా శనివారం నాడు నో బాగ్ డే ను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు రోజా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి శనివారం పిల్లలు మానసిక ఉత్సాహం మరియు విద్యార్థుల తల్లిదండ్రులను వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే విధంగా చేయడానికి నో బాగ్ డే ను జరుపుకోవాలని ఆదేశానుసారం శనివారం విద్యార్థులకు శ్రీ రాముడు, సరస్వతి దేవి, రైతు, దుర్గ దేవి, మీరాబాయి, శ్రీకృష్ణుడు, గోపికలు, షిర్డీ సాయిబాబా, అల్లూరి సీతారామరాజు, ఆంజనేయ స్వామి, డాక్టర్, పోలీస్, భీముడు, ఉపాధ్యాయురాలు ఇలా విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో వివిధ సాంస్కృతిక వేషధారణలు ఆకట్టుకున్నాయి. అదే విధంగా ఈ వేషధారణలో భాగంగా బహుమతులు అందజేశారు.మొదటి బహుమతి పేట.గగన్ (శ్రీ రాముడు), రెండవ బహుమతి నేహా సాయి ప్రీతి (దుర్గాదేవి) మూడవ బహుమతి నిత్య (సరస్వతి దేవి) మరియు వివిధ వేశదరణలు వేసిన ప్రతి విద్యార్థికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు రోజా, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube