BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

జగిత్యాల బైపాస్ రోడ్డులో 'హాసిని మెస్' ప్రారంభం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
19 Mar, 2026 - 08:41 PM
97 వీక్షణలు
జగిత్యాల బైపాస్ రోడ్డులో 'హాసిని మెస్' ప్రారంభం: యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా మాజీ జడ్పి ఛైర్పర్సన్ దావ వసంత సురేష్

జగిత్యాల బైపాస్ రోడ్డులో 'హాసిని మెస్' ప్రారంభం: యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా మాజీ జడ్పి ఛైర్పర్సన్ దావ వసంత సురేష్జగిత్యాల: పట్టణంలోని బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన హాసిని మెస్ ను ఉమ్మడి జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ ఘనంగా ప్రారంభించారు. గురువారం జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఆమె రిబ్బన్ కట్ చేసి మెస్ నిర్వాహకులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ:

జగిత్యాల పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రయాణికులకు మరియు స్థానికులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించేలా హాసిని మెస్ కృషి చేయాలని ఆకాంక్షించారు. స్వయం ఉపాధి రంగంలో యువత ముందుకు రావడం శుభపరిణామమని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు, బీఆర్ఎస్ నాయకులు నీలి ప్రతాప్, హరీష్ మరియు పార్టీ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మెస్ యాజమాన్యాన్ని అభినందిస్తూ, వ్యాపారం విజయవంతం కావాలని కోరుకున్నారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వ్యాపార ప్రముఖులు మరియు మెస్ సిబ్బంది పాల్గొన్నారు.