BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

జిల్లా గ్రంథాలయ చైర్మన్‌కు ఘన సన్మానం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
31 Mar, 2026 - 08:11 PM
111 వీక్షణలు

జిల్లా గ్రంథాలయ చైర్మన్ దినేష్‌ను సన్మానించిన స్తంభంపల్లి నాయకులు చిత్రపటం అందజేత​

​వెల్గటూర్ (జగిత్యాల):

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సంగనభట్ల దినేష్ను మంగళవారం స్తంభంపల్లి గ్రామ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దినేష్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి, ప్రత్యేక జ్ఞాపికను (ఫోటో ఫ్రేమ్) అందజేశారు.

​ఈ కార్యక్రమంలో స్తంభంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడు కాష శ్రీధర్, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు పాదం దుబ్బస్వామి, మరియు తొగిటి పవన్ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్‌గా నియమితులైన దినేష్ ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రంథాలయాలు మరింత అభివృద్ధి చెందాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.