BREAKING
మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం... మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం...
www.ntodaynews.com

జిల్లా గ్రంథాలయ చైర్మన్‌కు ఘన సన్మానం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
31 Mar, 2026 - 08:11 PM
80 వీక్షణలు

జిల్లా గ్రంథాలయ చైర్మన్ దినేష్‌ను సన్మానించిన స్తంభంపల్లి నాయకులు చిత్రపటం అందజేత​

​వెల్గటూర్ (జగిత్యాల):

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సంగనభట్ల దినేష్ను మంగళవారం స్తంభంపల్లి గ్రామ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దినేష్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి, ప్రత్యేక జ్ఞాపికను (ఫోటో ఫ్రేమ్) అందజేశారు.

​ఈ కార్యక్రమంలో స్తంభంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడు కాష శ్రీధర్, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు పాదం దుబ్బస్వామి, మరియు తొగిటి పవన్ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్‌గా నియమితులైన దినేష్ ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రంథాలయాలు మరింత అభివృద్ధి చెందాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.