BREAKING
నూజివీడు లో సర్దార్ గౌతు.లచ్చన్న వర్ధంతి మహిళా రిజర్వేషన్ బిల్లు మాజీ బిజెపి కౌన్సిలర్ చిర్ర గౌరీ ప్రియ బిఆర్ఎస్ లో చేరిక కళ్యాణి డ్యామ్ లో పుంగనూరు వాసి గల్లంతు... పీలేరులో ఆపరేషన్ వజ్రప్రహార్ మెరుపు దాడులు ​మందమర్రిలో అమానుషం ఆరేళ్ల కూతురిపై తండ్రి పైశాచికం మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త.. సైబరాబాద్ లో వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌..315 మందిపై కేసులు ఇంద్రపాలనగరంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు నూజివీడు లో సర్దార్ గౌతు.లచ్చన్న వర్ధంతి మహిళా రిజర్వేషన్ బిల్లు మాజీ బిజెపి కౌన్సిలర్ చిర్ర గౌరీ ప్రియ బిఆర్ఎస్ లో చేరిక కళ్యాణి డ్యామ్ లో పుంగనూరు వాసి గల్లంతు... పీలేరులో ఆపరేషన్ వజ్రప్రహార్ మెరుపు దాడులు ​మందమర్రిలో అమానుషం ఆరేళ్ల కూతురిపై తండ్రి పైశాచికం మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త.. సైబరాబాద్ లో వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌..315 మందిపై కేసులు ఇంద్రపాలనగరంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు
www.ntodaynews.com

దొంగల ముఠా పట్ల పోలీసుల హెచ్చరిక

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
18 Mar, 2026 - 03:13 PM
139 వీక్షణలు
జన్నారం మండలంలో దొంగల ముఠా పట్ల పోలీసుల హెచ్చరిక

జన్నారం: ఇటీవలి కాలంలో దొంగలు తమ పంథాను మార్చుకుని, పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో లక్సెట్టిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రమణ మూర్తి గారు జన్నారం మండల ప్రజలను అప్రమత్తం చేశారు. వేసవి కాలం మరియు పండుగల సీజన్లలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు దొంగల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక కార్యాచరణను ప్రకటించిన ఆయన, ప్రతి గ్రామంలో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో డప్పు చాటింపు వేయించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రజలు తమ ఇళ్లకు తాళం వేసి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతూ, నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ జారీ చేసిన నియమాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.