BREAKING
లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా గుంటూరు నగర పరిధిలోని తక్కెళ్ళపాడు బైపాస్ రోడ్డులో డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ గారు డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలపై ఈరోజు తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి వైయస నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ కాలువల పరిధిలో 2026-27 సంవత్సరానికి చేపట్టనున్న 578 ఆపరే అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చిన్మయ మిషన్ 75 సంవత్సరాల చిన్మయ అమృత మహోత్సవాలు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా గుంటూరు నగర పరిధిలోని తక్కెళ్ళపాడు బైపాస్ రోడ్డులో డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ గారు డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలపై ఈరోజు తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి వైయస నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ కాలువల పరిధిలో 2026-27 సంవత్సరానికి చేపట్టనున్న 578 ఆపరే అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చిన్మయ మిషన్ 75 సంవత్సరాల చిన్మయ అమృత మహోత్సవాలు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక
www.ntodaynews.com

జన్నారం మండలంలో నాటు బాంబుల కలకలం - పశువులకు తీవ్ర గాయాలు

తెలంగాణ
/ మంచిర్యాల / జన్నారం
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
19 Apr, 2026 - 02:10 PM
107 వీక్షణలు

​మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపల్లి గ్రామ సమీపంలోని గోదావరి తీరంలో ఆదివారం నాడు నాటు బాంబులు పేలడం తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు అమర్చిన ఈ నాటు బాంబులు ఒక్కసారిగా పేలడంతో మేతకు వెళ్లిన పలు పశువులు తీవ్రంగా గాయపడి రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్నాయి.

ఘటనా స్థలంలో మరికొన్ని బాంబులు ఉండటాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో ఇటువంటి ఘటనలు జరిగాయని, అడవి జంతువుల వేట కోసం దుండగులు వేస్తున్న ఈ బాంబుల వల్ల పశువుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు