BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

జ్ఞాన జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
11 Apr, 2026 - 12:40 PM
88 వీక్షణలు

జ్ఞాన జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా

పాలకుర్తి రిపోర్టర్ వేణు 

జ్ఞానజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ .

సామాజిక అసమానతలు, కుల వివక్ష, అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి సమాజంలో సమానత్వం వెలుగులు నింపేందుకు తన సంపూర్ణ జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే .

మహిళల విద్యకు నాంది పలికి, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడి, ప్రతి మనిషికి సమాన అవకాశాలు ఉండాలనే మహోన్నత భావనను సమాజంలో నాటిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన. విద్య ద్వారా సమాజాన్ని మార్చవచ్చని ఆయన చూపిన మార్గం ఈ రోజుకీ మనకు దిక్సూచి.

ఈ రోజు (ఏప్రిల్ 11) ఆయన జయంతి సందర్భంగా, దళితులు, మహిళలు మరియు పీడిత వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను మన జీవితాల్లో ఆచరణలో పెట్టాలని మనమందరం సంకల్పిద్దాం.

ఆయన చూపిన సమానత్వ మార్గంలో నడుస్తూ, సమాజంలో ప్రతి ఒక్కరికీ న్యాయం, గౌరవం, అవకాశాలు అందేలా కృషి చేయడం మన బాధ్యత.

మహాత్మా జ్యోతిరావు పూలే  ఆశయాలు సాకారం కావాలి అని తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూణం శ్రవణ్ అన్నారు.

కార్యక్రమంలో జ్యోతిరావు పూలే జయంతి కమిటీ నిర్వాహకులు సోమారపు ఐలయ్య, కాంగ్రెస్ పట్టణ పార్టీ అధ్యక్షులు సోమ రాజశేఖర్,పదో వార్డ్ కౌన్సిలర్ ముద్దసాని సురేష్, డాక్టర్ రామ్ నరసయ్య, ఎంఈఓ బుచ్చయ్య, కొత్తపల్లి రవి, చిట్టి మల్ల మహేష్, రాయిశెట్టి వెంకన్న, రాయిశెట్టి ఉపేందర్, యాకమల్లు మంగళపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు