BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఖుదబకష్ ఆశ్రాఫ్ ఆధ్వర్యంలో జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి ఘనంగా నిర్వహించారు

తెలంగాణ
27 May, 2025 - 07:59 AM
184 వీక్షణలు
ఖుదబకష్ ఆశ్రాఫ్ ఆధ్వర్యంలో జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి ఘనంగా నిర్వహించారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గంలో కదిరి పట్టణంలో కదిరి కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు ఖుదబకష్ ఆశ్రాఫ్ ఆధ్వర్యంలో జోహార్ లాల్ నెహ్రూ వర్ధంతి ఘనంగా నిర్వహించారు .కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తొలి ప్రధానమంత్రి మరియు "ఆధునిక భారతదేశ రూపశిల్పి" అయిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను ఆయన వర్ధంతి సందర్భంగా మనం స్మరించుకుంటున్నాము. Indian National Congress అనేక ఆర్థిక విధానాలు మరియు పారిశ్రామిక సంస్థల ద్వారా దేశాన్ని ఉన్నత శిఖరాలకు నడిపించిన దార్శనికుడు. IITలు, IIMలు, AIIMలు, DRDO మరియు భారతదేశ పారిశ్రామిక అద్భుతాలు వంటి 'ఆధునిక భారతదేశ దేవాలయాలు' నుండి భారతదేశం అణు మరియు అంతరిక్ష పరిశోధనలలోకి అడుగుపెట్టే వరకు భారతదేశ పరాక్రమం అపూర్వమైన పరిమాణానికి విస్తరించింది ఆయన ఆధ్వర్యంలోనే నేడు భారతదేశాన్ని ఒక ప్రముఖ, ప్రపంచ శక్తిగా ప్రపంచ వేదికపైకి తీసుకువచ్చిన పండిట్ జీ వారసత్వాన్ని మనం గౌరవిధం అని వ్యాఖ్యనించారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఇందాదుల్ల ఖాన్ AP pcc అధికార ప్రతినిధి బీసీ నాయకుడు డేరింగ్ ఈశ్వరప్ప కొండగ మాల ఫయాజ్ వెల్డర్ బావ షేక్ ఇర్ఫాన్ సాధిక తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube