BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

కార్మికుల ఆగ్రహానికి దిగివచ్చిన యోగి ఆదిత్యనాథ్!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Apr, 2026 - 11:30 AM
174 వీక్షణలు

కార్మికుల ఆగ్రహానికి దిగివచ్చిన యోగి ఆదిత్యనాథ్!

నాలుగు లేబర్ కోడ్లను ఏప్రిల్ 1 నుండి అమలులోకి తెచ్చామని భుజాలు ఎగరేస్తున్న పాలకులకు, బిజెపి పాలిత రాష్ట్రంలో బిజెపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్మిక ఆగ్రహానికి దిగివచ్చి వారి డిమాండ్ల పరిష్కారానికి చర్యలు చేపట్టవలసి వచ్చిందంటే ఇది కార్మిక విజయమని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్ లో సోమవారంవేలాది కార్మికులు చేపట్టిన భారీ ఆందోళన పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వానికి చెమటలు పట్టించాయని డి హరినాథ్ అన్నారు, కనీస వేతనాలు ఇవ్వకపోవడం, వారాంతపుసెలవులు మంజూరు చేయకపోవడం కార్మికుల ఆగ్రహాన్ని రగిలించింది. కార్మికులు వేల సంఖ్యలో నోయిడా- ఢిల్లీ జాతీయ రహదారి దిగ్బంధనంతో రవాణా స్తంభించిపోగాగత్యంతరం లేక దిగివచ్చి కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇచ్చారని ఇది కార్మిక విజయమనిహరినాథ్ అన్నారు. కార్మికుల హక్కుల కోసం ఉద్యమిస్తే వారిని ఉగ్రవాదులుగా పేర్కొనటం అవివేకం అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్ణయించిన 36,000 వేతనం పారిశ్రామిక వర్గాలు ఇవ్వకపోతే కార్మికుల ఆగ్రహాన్ని చవి చూడకతప్పదని హరినాథ్ హెచ్చరించారు.