BREAKING
​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత.. ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత..
www.ntodaynews.com

కార్మికుల ఆగ్రహానికి దిగివచ్చిన యోగి ఆదిత్యనాథ్!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Apr, 2026 - 11:30 AM
135 వీక్షణలు

కార్మికుల ఆగ్రహానికి దిగివచ్చిన యోగి ఆదిత్యనాథ్!

నాలుగు లేబర్ కోడ్లను ఏప్రిల్ 1 నుండి అమలులోకి తెచ్చామని భుజాలు ఎగరేస్తున్న పాలకులకు, బిజెపి పాలిత రాష్ట్రంలో బిజెపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్మిక ఆగ్రహానికి దిగివచ్చి వారి డిమాండ్ల పరిష్కారానికి చర్యలు చేపట్టవలసి వచ్చిందంటే ఇది కార్మిక విజయమని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్ లో సోమవారంవేలాది కార్మికులు చేపట్టిన భారీ ఆందోళన పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వానికి చెమటలు పట్టించాయని డి హరినాథ్ అన్నారు, కనీస వేతనాలు ఇవ్వకపోవడం, వారాంతపుసెలవులు మంజూరు చేయకపోవడం కార్మికుల ఆగ్రహాన్ని రగిలించింది. కార్మికులు వేల సంఖ్యలో నోయిడా- ఢిల్లీ జాతీయ రహదారి దిగ్బంధనంతో రవాణా స్తంభించిపోగాగత్యంతరం లేక దిగివచ్చి కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇచ్చారని ఇది కార్మిక విజయమనిహరినాథ్ అన్నారు. కార్మికుల హక్కుల కోసం ఉద్యమిస్తే వారిని ఉగ్రవాదులుగా పేర్కొనటం అవివేకం అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్ణయించిన 36,000 వేతనం పారిశ్రామిక వర్గాలు ఇవ్వకపోతే కార్మికుల ఆగ్రహాన్ని చవి చూడకతప్పదని హరినాథ్ హెచ్చరించారు.