BREAKING
జూన్ 1న ‘ప్రజావాణి’ రద్దు: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.2,86,342 విలువైన చెక్కుల పంపిణీ ఏపీలో రాష్ట్రంలోని 11 నగరాలకు 750 ఎలక్ట్రిక్ బస్సులు లోకేశ్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే, జగన్ కొత్త కట్టుకథలు : ప్రత్తిపాటి స్థల వివాదంలో ఇరువర్గాలపై కేసు నమోదు ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి ఘన సన్మానం చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ ఏసీబీ వలలో.. రూ.9 లక్షల లంచం డిమాండ్ కేసు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్‌బీఐ కీలక కసరత్తు! కేంద్ర క్యాబినెట్‌లో భారీ మార్పులు..? నితీశ్‌కు ఛాన్స్, ఇద్దరు సీఎంలకు కేంద్ర పిలుపు! జూన్ 1న ‘ప్రజావాణి’ రద్దు: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.2,86,342 విలువైన చెక్కుల పంపిణీ ఏపీలో రాష్ట్రంలోని 11 నగరాలకు 750 ఎలక్ట్రిక్ బస్సులు లోకేశ్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే, జగన్ కొత్త కట్టుకథలు : ప్రత్తిపాటి స్థల వివాదంలో ఇరువర్గాలపై కేసు నమోదు ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి ఘన సన్మానం చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ ఏసీబీ వలలో.. రూ.9 లక్షల లంచం డిమాండ్ కేసు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్‌బీఐ కీలక కసరత్తు! కేంద్ర క్యాబినెట్‌లో భారీ మార్పులు..? నితీశ్‌కు ఛాన్స్, ఇద్దరు సీఎంలకు కేంద్ర పిలుపు!
www.ntodaynews.com

కేంద్ర క్యాబినెట్‌లో భారీ మార్పులు..? నితీశ్‌కు ఛాన్స్, ఇద్దరు సీఎంలకు కేంద్ర పిలుపు!

జాతీయం జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 May, 2026 - 09:40 PM
1 వీక్షణలు

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని మంత్రివర్గంలో త్వరలోనే భారీ మార్పులు జరిగే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బిహార్ మాజీ సీఎం, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడైన నితీష్ కుమార్ కు కేంద్ర క్యాబినెట్లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. 

అలాగే ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న మరో ఇద్దరు నేతలను పదవులకు రాజీనామా చేయించి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకురావచ్చనే చర్చ కూడా సాగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

సమాచారం ప్రకారం ప్రస్తుతం ఒకేసారి రెండు, మూడు శాఖలను నిర్వహిస్తున్న కొందరు కేంద్ర మంత్రుల బాధ్యతలను పునర్వ్యవస్థీకరించి కొత్తవారికి కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యంగా రైల్వే, ఐటీ, పౌర విమానయాన శాఖల్లో మార్పులు ఉండొచ్చని ఢిల్లీ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఊహాగానాలుగానే ఉన్నాయని, అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టత రానుంది.