BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

కేంద్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీపై యోచన

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 11:54 AM
65 వీక్షణలు

కేంద్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీపై యోచన

కేంద్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీపై యోచనరేషన్ లబ్ధిదారులకు శుభవార్త. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఉచిత రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించడానికి సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు రేషన్ దుకాణాలకు తరచుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర గోదాముల్లో ధాన్యం నిల్వలు అధికంగా ఉండటం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పబడుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు ఇప్పటికే పంపబడ్డాయి. అధికారిక ప్రకటన ఈ నెలాఖరులో వెలువడే అవకాశముంది. ఈ నిర్ణయం అమలులోకి వచ్చినట్లయితే, కోట్లాది రేషన్ లబ్ధిదారులు ఒకేసారి మూడు నెలల సరుకులు పొందగలరు, తద్వారా వారికి పెద్ద ఉపశమనం కలుగుతుంది.