BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

కేంద్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీపై యోచన

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 11:54 AM
120 వీక్షణలు

కేంద్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీపై యోచన

కేంద్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీపై యోచనరేషన్ లబ్ధిదారులకు శుభవార్త. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఉచిత రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించడానికి సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు రేషన్ దుకాణాలకు తరచుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర గోదాముల్లో ధాన్యం నిల్వలు అధికంగా ఉండటం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పబడుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు ఇప్పటికే పంపబడ్డాయి. అధికారిక ప్రకటన ఈ నెలాఖరులో వెలువడే అవకాశముంది. ఈ నిర్ణయం అమలులోకి వచ్చినట్లయితే, కోట్లాది రేషన్ లబ్ధిదారులు ఒకేసారి మూడు నెలల సరుకులు పొందగలరు, తద్వారా వారికి పెద్ద ఉపశమనం కలుగుతుంది.