BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 21 March 2026, 11:54 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీపై యోచన

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 11:54 AM
151 వీక్షణలు

కేంద్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీపై యోచన

కేంద్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీపై యోచనరేషన్ లబ్ధిదారులకు శుభవార్త. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఉచిత రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించడానికి సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు రేషన్ దుకాణాలకు తరచుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర గోదాముల్లో ధాన్యం నిల్వలు అధికంగా ఉండటం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పబడుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు ఇప్పటికే పంపబడ్డాయి. అధికారిక ప్రకటన ఈ నెలాఖరులో వెలువడే అవకాశముంది. ఈ నిర్ణయం అమలులోకి వచ్చినట్లయితే, కోట్లాది రేషన్ లబ్ధిదారులు ఒకేసారి మూడు నెలల సరుకులు పొందగలరు, తద్వారా వారికి పెద్ద ఉపశమనం కలుగుతుంది.