www.ntodaynews.com
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం
తెలంగాణ
/
మహబూబాబాద్
/
తొర్రూర్
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం
సోమవారం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరై కంటాయపాలెం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించిన శాసనసభ్యులు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి వీరి వెంట తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్,ఎమ్మార్వో శ్రీనివాస్, జిపిఓ నారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్,గ్రామ కాంగ్రెస్ పార్టీ ధ్యక్షులు మోకాటి వెంకన్న, యర్రం రాజు, బానోత్ మురళి తదితరులు పాల్గొన్నారు.