BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

కొండమడుగు శ్రీ శ్రీ బీరప్ప స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ గా కడం విక్రమ్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
05 Apr, 2026 - 08:53 PM
742 వీక్షణలు

కొండమడుగు శ్రీ శ్రీ బీరప్ప స్వామి  దేవాలయ కమిటీ   చైర్మన్ గా  కడం విక్రమ్

కొండమడుగు గ్రామంలో కురుమ సోదరులు ఆదివారం రోజున శ్రీ శ్రీ బీరప్ప స్వామి దేవాలయ అభివృద్ధి కోసం కురుమ సోదరులందరూ కలిసి ఏకధాటిగా వచ్చి దేవాలయ అభివృద్ధి కొరకై ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది.

నూతన కమిటీ చైర్మన్ గా కడెం విక్రమ్, వైస్ చైర్మన్ గా నారి భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా గొరిగే శంకర్ , కోశాధికారిగా బాల్ద భాస్కర్, సోషల్ మీడియా కో్డినేట్స్ గా కడెం రామకృష్ణ,నరే శంకర్, కడెం తరుణ్, సభ్యులు గా కడెం శ్రీకాంత్, గాంజి లింగస్వామి, కడెం శ్రీశైలం, కడెం అనిల్ కుమార్, వీరిని ఎన్నుకున్నారు.

 సలహాదారులుగా

కడెం సాయి ప్రసాద్,మోటి మహేష్,బాలబోయిన సురేష్, కడెం సత్యనారాయణ, కడెం నరసింహ కడెం ప్రశాంత్, గోరిగే సురేష్,గంజి శివకుమార్, కడెం బాలరాజ్

ఈ యొక్క ముఖ్య కార్యక్రమంలో కడెం శ్రీశైలం, మోటే మహేష్, బాల బోయిన సురేష్, కడెం బీరప్ప, గుజ్జ ముత్యాలు, గంజి శివకుమార్, గంజి రాము, కడెం రామకృష్ణ, గొరిగే వెంకటేష్, కడెం అనిల్, నర్రె శ్రీధర్, గొరిగే శంకర్, ఇటుకపల్లి మహేష్, రాగుల మహేష్, గంజి లక్ష్మణ్ గులాన్, శివ, గోరిగే శివ, దోమిడికే చింటూ, నర్రె శంకర్, మిర్యాల సాయి కృష్ణ, మోటే ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.