కొండమడుగు శ్రీ శ్రీ బీరప్ప స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ గా కడం విక్రమ్
కొండమడుగు శ్రీ శ్రీ బీరప్ప స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ గా కడం విక్రమ్
కొండమడుగు గ్రామంలో కురుమ సోదరులు ఆదివారం రోజున శ్రీ శ్రీ బీరప్ప స్వామి దేవాలయ అభివృద్ధి కోసం కురుమ సోదరులందరూ కలిసి ఏకధాటిగా వచ్చి దేవాలయ అభివృద్ధి కొరకై ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
నూతన కమిటీ చైర్మన్ గా కడెం విక్రమ్, వైస్ చైర్మన్ గా నారి భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా గొరిగే శంకర్ , కోశాధికారిగా బాల్ద భాస్కర్, సోషల్ మీడియా కో్డినేట్స్ గా కడెం రామకృష్ణ,నరే శంకర్, కడెం తరుణ్, సభ్యులు గా కడెం శ్రీకాంత్, గాంజి లింగస్వామి, కడెం శ్రీశైలం, కడెం అనిల్ కుమార్, వీరిని ఎన్నుకున్నారు.
సలహాదారులుగా
కడెం సాయి ప్రసాద్,మోటి మహేష్,బాలబోయిన సురేష్, కడెం సత్యనారాయణ, కడెం నరసింహ కడెం ప్రశాంత్, గోరిగే సురేష్,గంజి శివకుమార్, కడెం బాలరాజ్
ఈ యొక్క ముఖ్య కార్యక్రమంలో కడెం శ్రీశైలం, మోటే మహేష్, బాల బోయిన సురేష్, కడెం బీరప్ప, గుజ్జ ముత్యాలు, గంజి శివకుమార్, గంజి రాము, కడెం రామకృష్ణ, గొరిగే వెంకటేష్, కడెం అనిల్, నర్రె శ్రీధర్, గొరిగే శంకర్, ఇటుకపల్లి మహేష్, రాగుల మహేష్, గంజి లక్ష్మణ్ గులాన్, శివ, గోరిగే శివ, దోమిడికే చింటూ, నర్రె శంకర్, మిర్యాల సాయి కృష్ణ, మోటే ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.