BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

కొండమడుగు శ్రీ శ్రీ బీరప్ప స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ గా కడం విక్రమ్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
05 Apr, 2026 - 08:53 PM
785 వీక్షణలు

కొండమడుగు శ్రీ శ్రీ బీరప్ప స్వామి  దేవాలయ కమిటీ   చైర్మన్ గా  కడం విక్రమ్

కొండమడుగు గ్రామంలో కురుమ సోదరులు ఆదివారం రోజున శ్రీ శ్రీ బీరప్ప స్వామి దేవాలయ అభివృద్ధి కోసం కురుమ సోదరులందరూ కలిసి ఏకధాటిగా వచ్చి దేవాలయ అభివృద్ధి కొరకై ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది.

నూతన కమిటీ చైర్మన్ గా కడెం విక్రమ్, వైస్ చైర్మన్ గా నారి భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా గొరిగే శంకర్ , కోశాధికారిగా బాల్ద భాస్కర్, సోషల్ మీడియా కో్డినేట్స్ గా కడెం రామకృష్ణ,నరే శంకర్, కడెం తరుణ్, సభ్యులు గా కడెం శ్రీకాంత్, గాంజి లింగస్వామి, కడెం శ్రీశైలం, కడెం అనిల్ కుమార్, వీరిని ఎన్నుకున్నారు.

 సలహాదారులుగా

కడెం సాయి ప్రసాద్,మోటి మహేష్,బాలబోయిన సురేష్, కడెం సత్యనారాయణ, కడెం నరసింహ కడెం ప్రశాంత్, గోరిగే సురేష్,గంజి శివకుమార్, కడెం బాలరాజ్

ఈ యొక్క ముఖ్య కార్యక్రమంలో కడెం శ్రీశైలం, మోటే మహేష్, బాల బోయిన సురేష్, కడెం బీరప్ప, గుజ్జ ముత్యాలు, గంజి శివకుమార్, గంజి రాము, కడెం రామకృష్ణ, గొరిగే వెంకటేష్, కడెం అనిల్, నర్రె శ్రీధర్, గొరిగే శంకర్, ఇటుకపల్లి మహేష్, రాగుల మహేష్, గంజి లక్ష్మణ్ గులాన్, శివ, గోరిగే శివ, దోమిడికే చింటూ, నర్రె శంకర్, మిర్యాల సాయి కృష్ణ, మోటే ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.