BREAKING
యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు
www.ntodaynews.com

ఘనంగా అయ్యప్ప స్వామి స్పర్శ దర్శనం వేడుకలు

భక్తి భక్తి
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
22 Mar, 2026 - 06:04 PM
264 వీక్షణలు

కోహెడ మండల కేంద్రంలో ఘనంగా  అయ్యప్ప స్వామి స్పర్శ దర్శనం వేడుకలు 

ఆదివారం అయ్యప్ప స్వామి సమితి ఫస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అయ్యప్ప స్వామి స్పర్శ దర్శనం చాలా ఉత్సాహంగా దర్శన భాగ్యము కలిగించినారు ఇట్టి కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ట్రస్ట్ సభ్యులు మరియు వివిధ నాయకులు మరియు ఆయా గ్రామ ప్రజలు భక్తులు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పారుషంతో స్వామివారి స్పర్శ దర్శనం కలిగించుకొని భాగస్వాములైనారు అనంతరం ర ట్రస్ట్  ఆధ్వర్యంలో చాలా పెద్ద సంఖ్యలో భక్తులకు ప్రజలకు అన్నప్రసాధన కార్యక్రమంలో అందరూ చాలా విజయవంతంగా పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు