BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

​కూతురి కోరిక మేరకు నార్కెట్‌పల్లిలో అన్నదానం

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
07 Jun, 2026 - 09:08 PM
20 వీక్షణలు

నార్కెట్‌పల్లి మండలం మాదారం (ఏడవెల్లి) గ్రామ వాస్తవ్యులు కొప్పు సురేందర్ - అర్చన దంపతుల కుమార్తె కొప్పు ఆరాధ్య పుట్టినరోజు సందర్భంగా నార్కెట్‌పల్లిలోని 'మనం' స్వచ్ఛంద సంస్థలో 580వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చిన్నారి ఆరాధ్య కోరిక మేరకు సుమారు 100 మంది నిరుపేదలకు, నిస్సహాయులకు, బాటసారులకు ఈ అన్నదానం చేసినట్లు తండ్రి సురేందర్ తెలిపారు. తన కూతురు ఇంటి దేవత అని, ఆమె పుట్టినరోజున ఇలాంటి పుణ్యకార్యంలో భాగస్వాములు కావడం మనసుకు ఎంతో తృప్తిని ఇచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

​ఈ కార్యక్రమంలో కొప్పు నాగరాజు, కొప్పు జంగయ్య, కొప్పు ప్రేమ్ కుమార్, దైద అనిల్, మంద మనోజ్, పాల శివ తదితరులు పాల్గొన్నారు.