BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

​కూతురి కోరిక మేరకు నార్కెట్‌పల్లిలో అన్నదానం

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
07 Jun, 2026 - 09:08 PM
111 వీక్షణలు

నార్కెట్‌పల్లి మండలం మాదారం (ఏడవెల్లి) గ్రామ వాస్తవ్యులు కొప్పు సురేందర్ - అర్చన దంపతుల కుమార్తె కొప్పు ఆరాధ్య పుట్టినరోజు సందర్భంగా నార్కెట్‌పల్లిలోని 'మనం' స్వచ్ఛంద సంస్థలో 580వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చిన్నారి ఆరాధ్య కోరిక మేరకు సుమారు 100 మంది నిరుపేదలకు, నిస్సహాయులకు, బాటసారులకు ఈ అన్నదానం చేసినట్లు తండ్రి సురేందర్ తెలిపారు. తన కూతురు ఇంటి దేవత అని, ఆమె పుట్టినరోజున ఇలాంటి పుణ్యకార్యంలో భాగస్వాములు కావడం మనసుకు ఎంతో తృప్తిని ఇచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

​ఈ కార్యక్రమంలో కొప్పు నాగరాజు, కొప్పు జంగయ్య, కొప్పు ప్రేమ్ కుమార్, దైద అనిల్, మంద మనోజ్, పాల శివ తదితరులు పాల్గొన్నారు.