BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

కుష్టు వ్యాధి నిర్ధారణ సర్వేను ప్రారంభించిన కార్పొరేటర్ త్రివేణి

తెలంగాణ
/ మంచిర్యాల
23 Mar, 2026 - 07:20 PM
38 వీక్షణలు

కుష్టు వ్యాధి నిర్ధారణ సర్వేను ప్రారంభించిన కార్పొరేటర్ త్రివేణి

మంచిర్యాల జిల్లా ముల్యాల గ్రామంలో సోమవారం కుష్టు వ్యాధి నిర్ధారణ ఉద్యమ సర్వే కార్యక్రమాన్ని కార్పొరేటర్ బియ్యాల త్రివేణి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటి సర్వే ద్వారా వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, వారికి మెరుగైన ఉచిత చికిత్స అందించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని జిల్లా కుష్టు నివారణ కార్యక్రమ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ తెలిపారు.

ప్రజల్లో కుష్టు వ్యాధి పట్ల ఉన్న అపోహలను తొలగించి, ఇది పూర్తిగా నయమయ్యే వ్యాధి అని ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు