BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఖాతాల్లోకి ‘రైతుభరోసా’ డబ్బులు.. ఒక్కరోజే ఛాన్స్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 01:05 PM
120 వీక్షణలు

ఖాతాల్లోకి ‘రైతుభరోసా’ డబ్బులు.. ఒక్కరోజే ఛాన్స్

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం అందించే ‘రైతుభరోసా’ పథకానికి సంబంధించి కొత్త నమోదులకు ప్రభుత్వం గడువు విధించింది. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ (మార్చి 25)తో ముగియనుంది. ఇంకా నమోదు చేసుకోని రైతులు వెంటనే దరఖాస్తు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఫిబ్రవరి 28 నాటికి పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులకు మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుంది. అర్హులైన రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, పట్టాదారు పాస్‌పుస్తకం మరియు అప్లికేషన్ ఫారమ్‌ను సమర్పించాలి.

ఈ పత్రాలతో సంబంధిత మండల కేంద్రాల్లో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులకు (AEOలు) దరఖాస్తులు ఇవ్వాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత మరో అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

అందువల్ల ఇంకా దరఖాస్తు చేయని రైతులు ఈ ఒక్కరోజు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.