BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

లక్సెట్టిపేటలో బీజేపీ నేతల నిరసన

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
23 Apr, 2026 - 02:06 PM
49 వీక్షణలు

లక్సెట్టిపేటలో బీజేపీ నేతల నిరసన: ప్రధానిపై ఖర్గే వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళన

​ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు సహించబోం: బీజేపీ నాయకుల ఆగ్రహం

లక్సెట్టిపేటలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు గురువారం మధ్యాహ్నం ప్రధాన రహదారిపై బైఠాయించి భారీ ఆందోళన చేపట్టారు. దేశాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రధానిని వ్యక్తిగతంగా దూషించడం సరికాదని, ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగగా, తక్షణమే కాంగ్రెస్ నేతలు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశాయి