BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

​లక్షెట్టిపేట ప్రధాన రహదారిపై ఉచిత అంబలి పంపిణీ

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
04 Jun, 2026 - 06:08 PM
16 వీక్షణలు

​లక్షెట్టిపేట ప్రధాన రహదారిపై ఉచిత అంబలి పంపిణీ

  • ​ పాల్గొన్న 13వ వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ, నాయకులు

​లక్షెట్టిపేట్: మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు - సురేఖమ్మల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం గురువారం లక్షెట్టిపేట్ పురపాలక సంఘం పరిధిలోని ప్రధాన రహదారిపై కొనసాగింది. మెయిన్ రోడ్డుపై ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో స్థానిక ప్రజలకు, ప్రయాణికులకు మరియు బాటసారులకు అంబలిని పంపిణీ చేశారు.

​ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ, ప్రాంతీయ రవాణా అధికార సంస్థ సభ్యులు అంకత్ శ్రీనివాస్, పురపాలక సహచర సభ్యులు సయ్యద్ తైసిన్ హాజీ పాల్గొని మాట్లాడారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దంపతులు ప్రధాన రహదారిపై ఈ ఉచిత అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు సయ్యద్ హఫీజ్, లాగిశెట్టి వెంకట్ స్వామి, మోహన్, సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు.