BREAKING
స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం
www.ntodaynews.com

​లక్షెట్టిపేట: రాజీమార్గమే రాజమార్గం.. సివిల్ జడ్జి కవిత

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 Jun, 2026 - 04:34 PM
7 వీక్షణలు

లక్షెట్టిపేట, జూన్ 20:కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండే కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి రాజీమార్గమే రాజమార్గమని లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి కవిత పేర్కొన్నారు. శనివారం స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

​ఈ సందర్భంగా జడ్జి కవిత మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా పరస్పర అంగీకారంతో, రాజీకి వచ్చిన అనేక కేసులను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా చిన్న చిన్న సివిల్ కేసులు, క్షణికావేశంలో చేసిన నేరాలకు సంబంధించిన వివాదాలను లోక్ అదాలత్ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా, సులువుగా పరిష్కరించుకోవచ్చని ఆమె వెల్లడించారు. ఈ అవకాశాన్ని అర్హులైన పక్షాలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు