BREAKING
శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు
www.ntodaynews.com

మార్కెట్‌లోకి కొత్తగా రూ.500 ప్లాస్టిక్ నోట్లు..? నిజానికి క్లారిటీ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jun, 2026 - 09:15 PM
25 వీక్షణలు

జూన్ 9, 2026:

సోషల్ మీడియాలో, నెట్‌లో “రెజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ నెల 30 నుంచి కొత్త 500 రూపాయల ప్లాస్టిక్ నోట్లు చలామణిలోకి వస్తాయి” అనే ప్రచారం వినిపిస్తోంది. ఈ నోట్లపై మహాత్మాగాంధీ చిహ్నం లేకపోవడం, నోటులు ఏఐ ద్వారా రూపొందించబడ్డాయని చెప్పడం మరింత చర్చకు దారితీసింది.

అయితే RBI అధికారులు స్పష్టత ఇచ్చారు. కొత్త నోట్లు విడుదల చేయాలంటే, RBI అధికారిక ప్రకటన తప్పనిసరి. ప్రస్తుతానికి ఇలాంటి ఏ ప్రకటనను RBI విడుదలలేదని, నెట్లో ప్రచారం అఫీషియల్ ఆధారాలు లేని ఫేక్ సమాచారం అని పేర్కొన్నారు.

RBI అధికారులు తెలిపినట్లు, కొత్త నోట్లు వచ్చినప్పుడు పత్రికలు, మీడియా, RBI వెబ్‌సైట్ ద్వారా అధికారికంగా ప్రకటించబడతాయి. కాబట్టి, సోషల్ మీడియాలో లేదా వాట్సప్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయిన సమాచారం మీద విశ్వసించడం మేలు కాదు.