BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

మార్కెట్‌లోకి కొత్తగా రూ.500 ప్లాస్టిక్ నోట్లు..? నిజానికి క్లారిటీ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jun, 2026 - 09:15 PM
129 వీక్షణలు

జూన్ 9, 2026:

సోషల్ మీడియాలో, నెట్‌లో “రెజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ నెల 30 నుంచి కొత్త 500 రూపాయల ప్లాస్టిక్ నోట్లు చలామణిలోకి వస్తాయి” అనే ప్రచారం వినిపిస్తోంది. ఈ నోట్లపై మహాత్మాగాంధీ చిహ్నం లేకపోవడం, నోటులు ఏఐ ద్వారా రూపొందించబడ్డాయని చెప్పడం మరింత చర్చకు దారితీసింది.

అయితే RBI అధికారులు స్పష్టత ఇచ్చారు. కొత్త నోట్లు విడుదల చేయాలంటే, RBI అధికారిక ప్రకటన తప్పనిసరి. ప్రస్తుతానికి ఇలాంటి ఏ ప్రకటనను RBI విడుదలలేదని, నెట్లో ప్రచారం అఫీషియల్ ఆధారాలు లేని ఫేక్ సమాచారం అని పేర్కొన్నారు.

RBI అధికారులు తెలిపినట్లు, కొత్త నోట్లు వచ్చినప్పుడు పత్రికలు, మీడియా, RBI వెబ్‌సైట్ ద్వారా అధికారికంగా ప్రకటించబడతాయి. కాబట్టి, సోషల్ మీడియాలో లేదా వాట్సప్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయిన సమాచారం మీద విశ్వసించడం మేలు కాదు.