BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌పై పోలీసుల ఉక్కుపాదం

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
01 Apr, 2026 - 08:01 PM
166 వీక్షణలు

మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌పై పోలీసుల ఉక్కుపాదం 

నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండల కేంద్రంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నార్కట్ పల్లి పోలీసులు హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసుల నిబంధనలు ఉల్లంఘించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం . ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేస్తున్న వారిని పట్టుకున్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాలను నిరోధించడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు పాలు పెడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నార్కట్పల్లి ఎస్సై విష్ణుమూర్తి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు