BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 23 March 2026, 07:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కారుణ్య నియామకాల పత్రాల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 07:30 PM
145 వీక్షణలు

మచిలీపట్నం: కారుణ్య నియామకాల పత్రాల పంపిణీ

మచిలీపట్నంలో సోమవారం నిర్వహించిన “మీకోసం” సమావేశంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ 10 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా 7 మందిని జూనియర్ అసిస్టెంట్లుగా, 1 మందిని స్లీపర్‌గా, 1 మందిని ఆఫీస్ సబార్డినేట్‌గా, మరొకరిని సచివాలయం ఉద్యోగిగా నియమిస్తూ పత్రాలు అందించారు.

ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చేతుల మీదుగా మొత్తం 150 మందికి కారుణ్య నియామక పత్రాలు అందినట్లు అధికారులు తెలిపారు.