BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

మదనపల్లి లోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు ఇన్‌స్పె

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
13 Jul, 2026 - 06:04 PM
1 వీక్షణలు

అన్నమయ్య జిల్లా - మదనపల్లి 

అన్నమయ్య జిల్లా *ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,.* గారిని మదనపల్లి లోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు.

రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఏ. చాంద్ బాషా, జిల్లా సైబర్ క్రైమ్ మరియు సోషల్ మీడియా సీఐగా ఎన్. శేఖర్ విధుల్లో చేరారు.

నూతన అధికారులు ఎస్పీ గారికి పుష్పగుచ్ఛాలకు బదులుగా పర్యావరణ హితంగా పూల మొక్కలను అందజేసి తమ గౌరవాన్ని చాటుకున్నారు.

రాయచోటిలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, జిల్లాలో సైబర్ నేరాలు మరియు అసత్య ప్రచారాల కట్టడిపై ఎస్పీ గారు వారికి దిశానిర్దేశం చేశారు.

ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, అంకితభావంతో పనిచేసి పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచాలని ఎస్పీ గారు సూచించారు.