BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

మదనపల్లి లోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు ఇన్‌స్పె

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
13 Jul, 2026 - 06:04 PM
39 వీక్షణలు

అన్నమయ్య జిల్లా - మదనపల్లి 

అన్నమయ్య జిల్లా *ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,.* గారిని మదనపల్లి లోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు.

రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఏ. చాంద్ బాషా, జిల్లా సైబర్ క్రైమ్ మరియు సోషల్ మీడియా సీఐగా ఎన్. శేఖర్ విధుల్లో చేరారు.

నూతన అధికారులు ఎస్పీ గారికి పుష్పగుచ్ఛాలకు బదులుగా పర్యావరణ హితంగా పూల మొక్కలను అందజేసి తమ గౌరవాన్ని చాటుకున్నారు.

రాయచోటిలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, జిల్లాలో సైబర్ నేరాలు మరియు అసత్య ప్రచారాల కట్టడిపై ఎస్పీ గారు వారికి దిశానిర్దేశం చేశారు.

ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, అంకితభావంతో పనిచేసి పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచాలని ఎస్పీ గారు సూచించారు.