BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

ఊటుకూరులో రూ.95 లక్షలతో ఏసీ కళ్యాణ మండపం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jul, 2026 - 06:04 PM
26 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో సెంట్రల్ బ్యాంక్ సహకారంతో రూ.95 లక్షల వ్యయంతో నిర్మించిన ఏసీ కళ్యాణ మండపాన్ని సోమవారం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు, సహకార సంఘ చైర్‌పర్సన్ చెరుకూరి రాజేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థలదాత కీర్తిశేషులు జొన్నలగడ్డ శంకరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అనంతరం రూ.40 లక్షల ఎంపీ నిధులతో నిర్మించనున్న వడ్డెర కమ్యూనిటీ హాల్‌కు భూమిపూజ నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో జరిగిన సభలో చెరుకూరి రాజేశ్వరరావు మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులకు లభించే ప్రయోజనాలను వివరించారు. అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ నాయకులతో వ్యవహరిస్తున్న తీరు పార్టీకి నష్టం కలిగించేలా ఉందని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో తిరువూరు ఏఎంసీ చైర్‌పర్సన్ రేగళ్ల లక్ష్మీ అనిత–వీరారెడ్డి దంపతులు, మాజీ మండల అధ్యక్షుడు యనమద్ది పుల్లయ్య చౌదరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవభక్తుని సీతారాం ప్రసాద్, మాజీ సర్పంచులు చావా నిర్మల, కోట పుల్లమ్మ, టీడీపీ నాయకులు దిరిశాల వెంకట కృష్ణారావు, కందిమళ్ల శేషగిరిరావు, మానుకొండ రామకృష్ణ, దుబ్బాకు వెంకటేశ్వర్లు, సీపీఎం నాయకుడు నందిగామ జనార్ధన చారి, జనసేన నాయకుడు చింతలపాటి వెంకటకృష్ణ, బ్యాంకు చీఫ్ మేనేజర్ తెనాలి శ్రీనివాసరావు, విశ్రాంత బ్యాంకు మేనేజర్ దేవరపల్లి రమేష్, వివిధ గ్రామాల సహకార సంఘాల ఉద్యోగులు, చైర్‌పర్సన్లు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.