BREAKING
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం!
www.ntodaynews.com

మద్యం విషయంలో గొడవ, యువకుడి హత్య

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
25 Apr, 2026 - 08:44 AM
800 వీక్షణలు

మద్యం విషయంలో గొడవ, యువకుడి హత్య

మద్యం విషయంలో స్నేహితుల మధ్య గొడవ జరిగి తోటి స్నేహితుని ఇనుపరాడుతో కొట్టి చంపిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, మేడిపల్లి గ్రామంలో  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బొమ్మలరామారం ఎస్ఐ బుగ్గ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం మేడిపల్లి గ్రామానికి చెందిన స్నేహితులు రాగిర్ మధు, గాంధారి చరణ్, ఊట్ల నవీన్ గ్రామ శివారులోని హరితహారం వెంచర్ లో ఈనెల 21వ తేదీన మంగళవారం రాత్రి నుండి ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు మద్యం సేవించారు మద్యం లాస్ట్ లక్కీ డ్రాప్ విషయంలో స్నేహితుల మధ్య గొడవ జరిగి మధు ఇద్దరు స్నేహితులపై దాడి చేశాడు దీంతో మిగతా ఇద్దరూ కోపంతో మధును ఇనుపరాడుతో కొట్టి హత్య చేశారు మృతదేహాన్ని వెంచర్ పక్కనే ఉన్న షామీర్పేట్ వాగు పొదల్లో పడేశారు మూడు రోజుల తర్వాత భయంతో చరణ్ తన తల్లికి ఈ విషయాన్ని చెప్పాడు వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి నిందితుడు లొంగిపోయాడు మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు  ఎస్ఐ శ్రీశైలం, సిఐ చంద్రబాబు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు కుమారుడు హత్యకు గురయ్యాడని తెలియడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నిరు అవుతున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్ కు తరలించామని ఎస్.ఐ బుగ్గ శ్రీశైలం తెలిపారు