BREAKING
క్లస్టర్ ఇన్ఛార్జిలతో సీఎం చంద్రబాబు సమావేశం ​మెడికల్ విద్యార్థులపై దాడి ఇద్దరు నిందితుల అరెస్ట్ బ్రాహ్మణకొట్కూరు PHC (ప్రైమరీ హెల్త్ సెంటర్ ) శక్తి యాప్ మద్యం విషయంలో గొడవ, యువకుడి హత్య నంద్యాల జిల్లాలోని 73 మంది సివిల్ పోలీసులకు స్థానచలనం కారుణ్య నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం తిరువూరు నియోజకవర్గంలో సాగర్ నీళ్ల పథకానికి పూడిక తీసే పనులను ప్రారంభం మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇంట్లో ఈడి సోదాలు పేకాట స్థావరంపై పోలీసుల దాడులు క్లస్టర్ ఇన్ఛార్జిలతో సీఎం చంద్రబాబు సమావేశం ​మెడికల్ విద్యార్థులపై దాడి ఇద్దరు నిందితుల అరెస్ట్ బ్రాహ్మణకొట్కూరు PHC (ప్రైమరీ హెల్త్ సెంటర్ ) శక్తి యాప్ మద్యం విషయంలో గొడవ, యువకుడి హత్య నంద్యాల జిల్లాలోని 73 మంది సివిల్ పోలీసులకు స్థానచలనం కారుణ్య నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం తిరువూరు నియోజకవర్గంలో సాగర్ నీళ్ల పథకానికి పూడిక తీసే పనులను ప్రారంభం మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇంట్లో ఈడి సోదాలు పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
www.ntodaynews.com

మద్యం విషయంలో గొడవ, యువకుడి హత్య

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
25 Apr, 2026 - 08:44 AM
316 వీక్షణలు

మద్యం విషయంలో గొడవ, యువకుడి హత్య

మద్యం విషయంలో స్నేహితుల మధ్య గొడవ జరిగి తోటి స్నేహితుని ఇనుపరాడుతో కొట్టి చంపిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, మేడిపల్లి గ్రామంలో  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బొమ్మలరామారం ఎస్ఐ బుగ్గ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం మేడిపల్లి గ్రామానికి చెందిన స్నేహితులు రాగిర్ మధు, గాంధారి చరణ్, ఊట్ల నవీన్ గ్రామ శివారులోని హరితహారం వెంచర్ లో ఈనెల 21వ తేదీన మంగళవారం రాత్రి నుండి ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు మద్యం సేవించారు మద్యం లాస్ట్ లక్కీ డ్రాప్ విషయంలో స్నేహితుల మధ్య గొడవ జరిగి మధు ఇద్దరు స్నేహితులపై దాడి చేశాడు దీంతో మిగతా ఇద్దరూ కోపంతో మధును ఇనుపరాడుతో కొట్టి హత్య చేశారు మృతదేహాన్ని వెంచర్ పక్కనే ఉన్న షామీర్పేట్ వాగు పొదల్లో పడేశారు మూడు రోజుల తర్వాత భయంతో చరణ్ తన తల్లికి ఈ విషయాన్ని చెప్పాడు వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి నిందితుడు లొంగిపోయాడు మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు  ఎస్ఐ శ్రీశైలం, సిఐ చంద్రబాబు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు కుమారుడు హత్యకు గురయ్యాడని తెలియడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నిరు అవుతున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్ కు తరలించామని ఎస్.ఐ బుగ్గ శ్రీశైలం తెలిపారు