BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

మద్యం విషయంలో గొడవ, యువకుడి హత్య

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
25 Apr, 2026 - 08:44 AM
847 వీక్షణలు

మద్యం విషయంలో గొడవ, యువకుడి హత్య

మద్యం విషయంలో స్నేహితుల మధ్య గొడవ జరిగి తోటి స్నేహితుని ఇనుపరాడుతో కొట్టి చంపిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, మేడిపల్లి గ్రామంలో  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బొమ్మలరామారం ఎస్ఐ బుగ్గ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం మేడిపల్లి గ్రామానికి చెందిన స్నేహితులు రాగిర్ మధు, గాంధారి చరణ్, ఊట్ల నవీన్ గ్రామ శివారులోని హరితహారం వెంచర్ లో ఈనెల 21వ తేదీన మంగళవారం రాత్రి నుండి ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు మద్యం సేవించారు మద్యం లాస్ట్ లక్కీ డ్రాప్ విషయంలో స్నేహితుల మధ్య గొడవ జరిగి మధు ఇద్దరు స్నేహితులపై దాడి చేశాడు దీంతో మిగతా ఇద్దరూ కోపంతో మధును ఇనుపరాడుతో కొట్టి హత్య చేశారు మృతదేహాన్ని వెంచర్ పక్కనే ఉన్న షామీర్పేట్ వాగు పొదల్లో పడేశారు మూడు రోజుల తర్వాత భయంతో చరణ్ తన తల్లికి ఈ విషయాన్ని చెప్పాడు వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి నిందితుడు లొంగిపోయాడు మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు  ఎస్ఐ శ్రీశైలం, సిఐ చంద్రబాబు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు కుమారుడు హత్యకు గురయ్యాడని తెలియడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నిరు అవుతున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్ కు తరలించామని ఎస్.ఐ బుగ్గ శ్రీశైలం తెలిపారు