BREAKING
​ముందు తరాలకు సనాతన ధర్మాన్ని అందించాలి టీఎస్ యూటీఎఫ్ నేత తేలుకుంట్ల వెంకటేశ్వర్లుకు ఘన నివాళి ​మంచిర్యాల ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి: మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు మహానాడు వేదికపై కార్యకర్తలకు ఘన సత్కారం.. జిల్లాలో రెవెన్యూ, సివిల్ సప్లై, పోలీస్ శాఖలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ ధాన్యం సేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి -- రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ​ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగంగా నిర్వహించాలి వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఏఈవో బలవన్మరణం ​టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్ ​మంచిర్యాలలో బక్రీద్ వేడుకలు: మేయర్, కార్పొరేటర్ల శుభాకాంక్షలు ​ముందు తరాలకు సనాతన ధర్మాన్ని అందించాలి టీఎస్ యూటీఎఫ్ నేత తేలుకుంట్ల వెంకటేశ్వర్లుకు ఘన నివాళి ​మంచిర్యాల ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి: మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు మహానాడు వేదికపై కార్యకర్తలకు ఘన సత్కారం.. జిల్లాలో రెవెన్యూ, సివిల్ సప్లై, పోలీస్ శాఖలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ ధాన్యం సేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి -- రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ​ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగంగా నిర్వహించాలి వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఏఈవో బలవన్మరణం ​టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్ ​మంచిర్యాలలో బక్రీద్ వేడుకలు: మేయర్, కార్పొరేటర్ల శుభాకాంక్షలు
www.ntodaynews.com

మహానాడు వేదికపై కార్యకర్తలకు ఘన సత్కారం..

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
28 May, 2026 - 07:35 PM
15 వీక్షణలు
నక్కపల్లి మండలం  దేవవరం  గ్రామంనికి చెందిన టీడీపి సీనియర్ నాయకులు ఐన శ్రీ పైల విఘ్నేశ్వరుడు  బత్తుల రమణ గార్లకు మహానాడు లో మార్కెట్ కమిటీ చైర్మన్  దేవర సత్యనారాయణ  చేతులు మీదగా సన్మానించడం జరిగినది.. ఈ సందర్బంగా బత్తుల రమణ  మాత్లాడుతు   ఈ రోజు నన్ను మీరు సత్కరించి, ఇంతటి గౌరవాన్ని ఇవ్వడం నా జీవితంలో మరువలేని క్షణం. ఈ సన్మానం కేవలం నాకు లభించిన గౌరవంగా భావించడం లేదు ఇది నా బాధ్యతను మరింత పెంచిందని నమ్ముతున్నా అని ఇంతటి చక్కటి    కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి,  సన్మానించిన  అందరికీ ధన్యవాదాలు తెలిపారు