www.ntodaynews.com
మహానాడు వేదికపై కార్యకర్తలకు ఘన సత్కారం..
ఆంధ్రప్రదేశ్
/
అనకాపల్లి
నక్కపల్లి మండలం దేవవరం గ్రామంనికి చెందిన టీడీపి సీనియర్ నాయకులు ఐన శ్రీ పైల విఘ్నేశ్వరుడు బత్తుల రమణ గార్లకు మహానాడు లో మార్కెట్ కమిటీ చైర్మన్ దేవర సత్యనారాయణ చేతులు మీదగా సన్మానించడం జరిగినది.. ఈ సందర్బంగా బత్తుల రమణ మాత్లాడుతు ఈ రోజు నన్ను మీరు సత్కరించి, ఇంతటి గౌరవాన్ని ఇవ్వడం నా జీవితంలో మరువలేని క్షణం. ఈ సన్మానం కేవలం నాకు లభించిన గౌరవంగా భావించడం లేదు ఇది నా బాధ్యతను మరింత పెంచిందని నమ్ముతున్నా అని ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, సన్మానించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు