BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

మహానాడు వేదికపై కార్యకర్తలకు ఘన సత్కారం..

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
28 May, 2026 - 07:35 PM
86 వీక్షణలు
నక్కపల్లి మండలం  దేవవరం  గ్రామంనికి చెందిన టీడీపి సీనియర్ నాయకులు ఐన శ్రీ పైల విఘ్నేశ్వరుడు  బత్తుల రమణ గార్లకు మహానాడు లో మార్కెట్ కమిటీ చైర్మన్  దేవర సత్యనారాయణ  చేతులు మీదగా సన్మానించడం జరిగినది.. ఈ సందర్బంగా బత్తుల రమణ  మాత్లాడుతు   ఈ రోజు నన్ను మీరు సత్కరించి, ఇంతటి గౌరవాన్ని ఇవ్వడం నా జీవితంలో మరువలేని క్షణం. ఈ సన్మానం కేవలం నాకు లభించిన గౌరవంగా భావించడం లేదు ఇది నా బాధ్యతను మరింత పెంచిందని నమ్ముతున్నా అని ఇంతటి చక్కటి    కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి,  సన్మానించిన  అందరికీ ధన్యవాదాలు తెలిపారు