BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

మహానాడు వేదికపై కార్యకర్తలకు ఘన సత్కారం..

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
28 May, 2026 - 07:35 PM
154 వీక్షణలు
నక్కపల్లి మండలం  దేవవరం  గ్రామంనికి చెందిన టీడీపి సీనియర్ నాయకులు ఐన శ్రీ పైల విఘ్నేశ్వరుడు  బత్తుల రమణ గార్లకు మహానాడు లో మార్కెట్ కమిటీ చైర్మన్  దేవర సత్యనారాయణ  చేతులు మీదగా సన్మానించడం జరిగినది.. ఈ సందర్బంగా బత్తుల రమణ  మాత్లాడుతు   ఈ రోజు నన్ను మీరు సత్కరించి, ఇంతటి గౌరవాన్ని ఇవ్వడం నా జీవితంలో మరువలేని క్షణం. ఈ సన్మానం కేవలం నాకు లభించిన గౌరవంగా భావించడం లేదు ఇది నా బాధ్యతను మరింత పెంచిందని నమ్ముతున్నా అని ఇంతటి చక్కటి    కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి,  సన్మానించిన  అందరికీ ధన్యవాదాలు తెలిపారు