BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

మహేష్ బాబు AMB సినిమాస్‌తో పాటు మరో ఐదు థియేటర్లకు భారీ జరిమానా

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 08:02 PM
7 వీక్షణలు

సినిమా టికెట్లపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించినప్పటికీ, టికెట్ల గ్రాస్ రేట్లను పెంచి ప్రేక్షకుల నుంచి అదనపు మొత్తాన్ని వసూలు చేశారన్న ఆరోపణలపై హీరో మహేష్ బాబుకు చెందిన AMB సినిమాస్‌తో పాటు మరో ఐదు థియేటర్లపై జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ (GSTAT) జరిమానాలు విధించింది.

ఈ కేసులో AMB సినిమాస్‌కు మొత్తం రూ.1.7 కోట్ల బకాయిలు ఉన్నట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. ఇందులో తొలి విడతగా రూ.35 లక్షలను వెంటనే జమ చేయాలని ఆదేశించింది. అలాగే మిగిలిన మొత్తాన్ని నిబంధనల ప్రకారం చెల్లించాలని సూచించింది.

ఇతర థియేటర్లకు విధించిన జరిమానాలు ఇలా ఉన్నాయి..

జ్యోతి థియేటర్ – రూ.19.8 లక్షలు

భ్రమరాంబ సినిమాస్ – రూ.11.8 లక్షలు

కుమార్ 70MM – రూ.2.5 లక్షలు

ASR సినిమాస్ – రూ.9.6 లక్షలు

విశ్వనాథ్ 70MM – రూ.9 లక్షలు

ఈ మొత్తాలకు అదనంగా 18 శాతం వడ్డీని కలిపి సంబంధిత సంక్షేమ నిధికి చెల్లించాలని GSTAT ఆదేశాలు జారీ చేసింది.

జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించకుండా, టికెట్ ధరలను పెంచి అదనపు వసూళ్లకు పాల్పడిన థియేటర్లపై ఈ చర్యలు తీసుకున్నట్లు ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.