BREAKING
ప్రేమ పేరుతో మోసం.. చివరకు కటకటాల్లోకి ఎస్సై సురేష్ మే 15న 2026 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మహిళలు మృతి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కలకలం.. తొలగించిన రోగి కాలును పీక్కుతిన్న కుక్క పుట్టపర్తిలో మంత్రి లోకేష్ పర్యటన.. ప్రశాంతి నిలయంలో ప్రత్యేక దర్శనం బెంగాల్‌లో టీఎంసీ నేత ఇంట్లో బంగారు బెడ్‌, సోఫా..? దేశంలో మోసకారితనమే మిగిలింది..! కేజ్రీవాల్ సహా ఆప్ నేతలపై కోర్టు ధిక్కరణ చర్యలు BREAKING NEWS పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యాచార కేసులో ముందస్తు బెయిల్ కోరిన సీఐ చిన్నమల్లయ్య ప్రేమ పేరుతో మోసం.. చివరకు కటకటాల్లోకి ఎస్సై సురేష్ మే 15న 2026 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మహిళలు మృతి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కలకలం.. తొలగించిన రోగి కాలును పీక్కుతిన్న కుక్క పుట్టపర్తిలో మంత్రి లోకేష్ పర్యటన.. ప్రశాంతి నిలయంలో ప్రత్యేక దర్శనం బెంగాల్‌లో టీఎంసీ నేత ఇంట్లో బంగారు బెడ్‌, సోఫా..? దేశంలో మోసకారితనమే మిగిలింది..! కేజ్రీవాల్ సహా ఆప్ నేతలపై కోర్టు ధిక్కరణ చర్యలు BREAKING NEWS పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యాచార కేసులో ముందస్తు బెయిల్ కోరిన సీఐ చిన్నమల్లయ్య
www.ntodaynews.com

15వ రోజుకు చేరిన దివాకరన్న పెరుగన్నం పంపిణీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
15 May, 2026 - 03:53 PM
12 వీక్షణలు

నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గంలో కొనసాగుతున్న దివాకరన్న పెరుగన్నం పంపిణీ కార్యక్రమం శుక్రవారం నాటికి 15వ రోజుకు చేరుకుంది. ఐబీ చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ నాయకులు సాగి వెంకటేశ్వరరావు, మొగిలి శ్రీనివాస్, సాగి శ్రీధర్ రావు, హనుమండ్ల రాజేశం, మొగిలి సత్యం, అప్పాసు వెంకటేశ్వర్లు, మరియు గుడిసెల తిరుపతి గార్లు పాల్గొని ప్రజలకు పెరుగన్నం పంపిణీ చేశారు.

​ఈ సేవా కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ హండే, జూపాక సుధీర్, మంతెన గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. వేసవి ఎండల దృష్ట్యా పేదలకు, బాటసారులకు ఈ పంపిణీ ఎంతో ఆసరాగా నిలుస్తోందని నిర్వాహకులు తెలిపారు