BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

15వ రోజుకు చేరిన దివాకరన్న పెరుగన్నం పంపిణీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 May, 2026 - 03:53 PM
102 వీక్షణలు

నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గంలో కొనసాగుతున్న దివాకరన్న పెరుగన్నం పంపిణీ కార్యక్రమం శుక్రవారం నాటికి 15వ రోజుకు చేరుకుంది. ఐబీ చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ నాయకులు సాగి వెంకటేశ్వరరావు, మొగిలి శ్రీనివాస్, సాగి శ్రీధర్ రావు, హనుమండ్ల రాజేశం, మొగిలి సత్యం, అప్పాసు వెంకటేశ్వర్లు, మరియు గుడిసెల తిరుపతి గార్లు పాల్గొని ప్రజలకు పెరుగన్నం పంపిణీ చేశారు.

​ఈ సేవా కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ హండే, జూపాక సుధీర్, మంతెన గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. వేసవి ఎండల దృష్ట్యా పేదలకు, బాటసారులకు ఈ పంపిణీ ఎంతో ఆసరాగా నిలుస్తోందని నిర్వాహకులు తెలిపారు