BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

ఏప్రిల్ నెలలో దివ్యాంగులకు సదరం (SADAREM)

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
30 Mar, 2026 - 04:34 PM
69 వీక్షణలు

మంచిర్యాల: ఏప్రిల్ నెలలో దివ్యాంగులకు సదరం (SADAREM) ప్రత్యేక వైద్య శిబిరాలు

మంచిర్యాల జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని దివ్యాంగుల కోసం ఏప్రిల్ 2026 నెలలో ప్రత్యేక UDID/SADAREM వైద్య శిబిరాలను మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించనున్నారు. ఈ శిబిరాలు ఏప్రిల్ 1న వినికిడి లోపం, ఏప్రిల్ 2, 10, 13, 17 తేదీల్లో లోకోమోటార్ (ఆర్థో), ఏప్రిల్ 7న కొడవలి కణం (సికిల్ సెల్), ఏప్రిల్ 23న దృష్టి లోపం మరియు ఏప్రిల్ 30న మానసిక వైకల్యం ఉన్న అభ్యర్థులకు ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి. గత మార్చి 26, 2026 వరకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని, అర్హులైన వారికి వారి ఫోన్ నంబర్ల ద్వారా ముందస్తు సమాచారం అందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. సంబంధిత ధృవీకరణ పత్రాలతో నిర్ణీత తేదీల్లో ఉదయం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యంత్రాంగం కోరింది