BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

ఏప్రిల్ నెలలో దివ్యాంగులకు సదరం (SADAREM)

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
30 Mar, 2026 - 04:34 PM
111 వీక్షణలు

మంచిర్యాల: ఏప్రిల్ నెలలో దివ్యాంగులకు సదరం (SADAREM) ప్రత్యేక వైద్య శిబిరాలు

మంచిర్యాల జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని దివ్యాంగుల కోసం ఏప్రిల్ 2026 నెలలో ప్రత్యేక UDID/SADAREM వైద్య శిబిరాలను మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించనున్నారు. ఈ శిబిరాలు ఏప్రిల్ 1న వినికిడి లోపం, ఏప్రిల్ 2, 10, 13, 17 తేదీల్లో లోకోమోటార్ (ఆర్థో), ఏప్రిల్ 7న కొడవలి కణం (సికిల్ సెల్), ఏప్రిల్ 23న దృష్టి లోపం మరియు ఏప్రిల్ 30న మానసిక వైకల్యం ఉన్న అభ్యర్థులకు ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి. గత మార్చి 26, 2026 వరకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని, అర్హులైన వారికి వారి ఫోన్ నంబర్ల ద్వారా ముందస్తు సమాచారం అందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. సంబంధిత ధృవీకరణ పత్రాలతో నిర్ణీత తేదీల్లో ఉదయం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యంత్రాంగం కోరింది