BREAKING
మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం... మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం...
www.ntodaynews.com

మంచిర్యాల గ్రాట్యుటీ డబ్బులు ఇప్పించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
30 Mar, 2026 - 04:23 PM
21 వీక్షణలు

మంచిర్యాల: ‘గ్రాట్యుటీ డబ్బులు ఇప్పించాలి

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రావాల్సిన గ్రాట్యుటీ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ టీఎస్టీయూసీ (TSTUC) నాయకులు సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఎస్టీయూసీ నాయకుడు మణిరామ్ సింగ్ మాట్లాడుతూ, గ్రాట్యుటీపై ఉన్న సీలింగ్‌ను ఎత్తివేసి రూ.20 లక్షలకు పెంచిన తర్వాత రావాల్సిన బకాయిలను వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక శాఖ ప్రాంతీయ అధికారి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, సింగరేణి యాజమాన్యం రిటైర్డ్ కార్మికుల పట్ల వివక్ష ప్రదర్శిస్తూ పట్టించుకోవడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు