BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

మంచిర్యాల గ్రాట్యుటీ డబ్బులు ఇప్పించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
30 Mar, 2026 - 04:23 PM
45 వీక్షణలు

మంచిర్యాల: ‘గ్రాట్యుటీ డబ్బులు ఇప్పించాలి

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రావాల్సిన గ్రాట్యుటీ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ టీఎస్టీయూసీ (TSTUC) నాయకులు సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఎస్టీయూసీ నాయకుడు మణిరామ్ సింగ్ మాట్లాడుతూ, గ్రాట్యుటీపై ఉన్న సీలింగ్‌ను ఎత్తివేసి రూ.20 లక్షలకు పెంచిన తర్వాత రావాల్సిన బకాయిలను వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక శాఖ ప్రాంతీయ అధికారి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, సింగరేణి యాజమాన్యం రిటైర్డ్ కార్మికుల పట్ల వివక్ష ప్రదర్శిస్తూ పట్టించుకోవడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు