BREAKING
32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత
www.ntodaynews.com

​మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 May, 2026 - 09:03 PM
71 వీక్షణలు

​మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

 ​రైతుల ఆందోళనలకు తావివ్వకుండా చర్యలు చేపట్టాలి
​ పెద్దపల్లి మిల్లర్లకు ఆదేశాలు ఇవ్వండి
​ మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లాలని సూచన
​ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్
​మంచిర్యాల, మే 19 : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో వేగంగా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించి, రోడ్లపై ఎదురుచూస్తున్న రైతుల ఆందోళనలకు తావివ్వకుండా వారి కష్టాలను తీర్చాలని ఆయన ప్రజా ప్రభుత్వానికి సూచించారు. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని రైస్ మిల్లర్లకు ధాన్యం సేకరణపై తక్షణమే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
​ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి ఈ ధాన్యం సేకరణ సమస్యను తీసుకెళ్లాలని అధికారులను కోరారు. కొనుగోళ్ల ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అన్నదాతల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగాలని, చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఎంపీ వంశీకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.