BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

మంచిర్యాల నియోజకవర్గంలో 61 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
22 May, 2026 - 01:11 PM
101 వీక్షణలు

61 మంది లబ్ధిదారులకు రూ. 40.71 లక్షల సీఎంఆర్‌ఎఫ్ (CMRF) చెక్కుల పంపిణీ

మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఒక వరమని, ఆపదలో ఉన్న కుటుంబాలకు ఇది కొండంత అండగా నిలుస్తోందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి తదితర ప్రాంతాలకు చెందిన 61 మంది లబ్ధిదారులకు రూ. 40,71,400 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. వివిధ రకాల అనారోగ్యాలు, ఇతర ఆపత్కాలంలో ఉన్నవారికి ఉపశమనం కలిగించేందుకు ఉద్దేశించిన ఈ ఆర్థిక సహాయాన్ని అందజేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే ఈ నిధి ద్వారా అర్హులైన వారికి అండగా నిలుస్తోందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ప్రజల కష్టాలను తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆయన, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు చేరువయ్యేలా చూస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు