BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

ఈ నెల 27న ఘనంగా గో ఆరాధన దినోత్సవం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 11:26 AM
29 వీక్షణలు

ఈ నెల 27న ఘనంగా 'గో ఆరాధన దినోత్సవం' - గో సంరక్షణ సమితి పిలుపు

​గోవుల సంరక్షణ కోసం ప్రతి హిందువు నడుం బిగించాలని గో సంరక్షణ సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న 'గో ఆరాధన దినోత్సవం' కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను శనివారం మంచిర్యాలలో ఆవిష్కరించారు.

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశంలో గోవధ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. గోవును పూజించడం మన సంస్కృతిలో భాగమని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వారు కోరారు.

​ఈ కార్యక్రమంలో గోనె శ్యాంసుందర్ రావు, సూర్యకాంత్, హరిప్రసాద్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ గో ఆరాధన దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు