BREAKING
డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాదయాత్ర మంచిర్యాలలో భారీ దొంగతనం ఏలూరు జిల్లా: ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన నాదెండ్ల భాస్కర్ భౌతిక కాయానికి చిన్నరాయల్ నివాళులు ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి తొర్రూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కు సన్మానం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ప్రారంభం .. 10 కేజీలు టమాటా క్రెడిట్ కాయలు 267 రూపాయలు గరిష్ట ధర?.. మదనపల్లి లో కోడలిపై అత్తమామల దాడి డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాదయాత్ర మంచిర్యాలలో భారీ దొంగతనం ఏలూరు జిల్లా: ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన నాదెండ్ల భాస్కర్ భౌతిక కాయానికి చిన్నరాయల్ నివాళులు ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి తొర్రూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కు సన్మానం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ప్రారంభం .. 10 కేజీలు టమాటా క్రెడిట్ కాయలు 267 రూపాయలు గరిష్ట ధర?.. మదనపల్లి లో కోడలిపై అత్తమామల దాడి
www.ntodaynews.com

మంచిర్యాలలో భారీ దొంగతనం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
24 Apr, 2026 - 09:36 AM
16 వీక్షణలు

మంచిర్యాలలో భారీ దొంగతనం: రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి ఇంట్లో 40 తులాల బంగారం అపహరణ

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమేశ్వర కాలనీలో భారీ చోరీ జరిగింది. రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి నాగన్న కుటుంబ సభ్యులు బుధవారం బంధువుల ఇంటికి వెళ్లగా, గుర్తు తెలియని దుండగులు ఇంటి తలుపులు పగులగొట్టి బీరువాలోని 40 తులాల బంగారం, 2 కిలోల వెండి మరియు రూ. 1.50 లక్షల నగదు దోచుకెళ్లారు. గురువారం రాత్రి బాధితులు తిరిగి వచ్చేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు