BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

​మంచిర్యాలలో విషాదం సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ ఆత్మహత్య

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 Apr, 2026 - 01:00 PM
90 వీక్షణలు

​మంచిర్యాలలో విషాదం: సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల ఒక రెసిడెన్సీలో సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ అరిగెల సాయికిరణ్ గౌడ్ (30) ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం సోనాపూర్‌కు చెందిన సాయికిరణ్, సింగరేణిలో కాంట్రాక్ట్ పనులు చేస్తూనే మరోవైపు కౌలుకు భూమి తీసుకుని వ్యవసాయం సాగిస్తున్నారు; అయితే సాగు కోసం చేసిన రూ. 6 లక్షల అప్పు, అటు పంట దిగుబడి రాకపోవడం మరియు ఇటు కాంట్రాక్ట్ పనుల్లో ఎదురైన భారీ నష్టాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ నెల 9న బిల్లుల నిమిత్తం మంచిర్యాల జీఎం కార్యాలయానికి వెళ్తున్నానని చెప్పి వచ్చిన ఆయన, ఒక హోటల్‌లో గది అద్దెకు తీసుకుని ఉంటుండగా, మంగళవారం ఉదయం సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ మధుసూదన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు