BREAKING
పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత.. రేవంత్ సర్కార్‌తోనే పేదల సొంతింటి కల సాకారం హార్స్లీ హిల్స్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు బ్రాహ్మణపల్లి గ్రామంలో శ్రీ దుర్గమ్మ పండుగ మరియు శ్రీ ముత్యాలమ్మ నూతన దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం మత్తు రహిత సమాజమే లక్ష్యం: పీలేరు. పుంగనూరు పరిధిలో 'డ్రగ్ డిటెక్షన్' కిట్లతో ముమ్మర తనిఖీలు నేర ప్రవృత్తి వీడకుంటే కఠిన చర్యలు తప్పవు.. రౌడీపీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్. ఉరుమడ్ల లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభలను జయప్రదం చేయండి : ఏళ్ల బయన్న పిలుపు ​నిబంధనల ప్రకారమే వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కాలనీల గుర్తింపుతోనే అభివృద్ధి సాధ్యం ​రాజక్కపల్లిలో ‘శివాజీ నగర్ కాలనీ’ బోర్డు ఆవిష్కరణ పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత.. రేవంత్ సర్కార్‌తోనే పేదల సొంతింటి కల సాకారం హార్స్లీ హిల్స్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు బ్రాహ్మణపల్లి గ్రామంలో శ్రీ దుర్గమ్మ పండుగ మరియు శ్రీ ముత్యాలమ్మ నూతన దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం మత్తు రహిత సమాజమే లక్ష్యం: పీలేరు. పుంగనూరు పరిధిలో 'డ్రగ్ డిటెక్షన్' కిట్లతో ముమ్మర తనిఖీలు నేర ప్రవృత్తి వీడకుంటే కఠిన చర్యలు తప్పవు.. రౌడీపీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్. ఉరుమడ్ల లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభలను జయప్రదం చేయండి : ఏళ్ల బయన్న పిలుపు ​నిబంధనల ప్రకారమే వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కాలనీల గుర్తింపుతోనే అభివృద్ధి సాధ్యం ​రాజక్కపల్లిలో ‘శివాజీ నగర్ కాలనీ’ బోర్డు ఆవిష్కరణ
www.ntodaynews.com

మత్తు రహిత సమాజమే లక్ష్యం: పీలేరు. పుంగనూరు పరిధిలో 'డ్రగ్ డిటెక్షన్' కిట్లతో ముమ్మర తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
31 May, 2026 - 07:10 PM
11 వీక్షణలు

అన్నమయ్య జిల్లా  పుంగనూరు 

మదనపల్లి :  జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపిఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగదారులను గుర్తించేందుకు అధునాతన సాంకేతికతతో కూడిన డ్రగ్ డిటెక్షన్ కిట్లను వినియోగిస్తూ ప్రత్యేక తనిఖీ కార్యక్రమాలు చేపట్టారు.

పీలేరు, పుంగనూరు పరిధిలో గతంలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన నిందితులు, అనుమానితులపై నిఘా ఉంచి శనివారం ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. పీలేరులో 8 మందికి, పుంగనూరులో 5 గురు అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించగా ఫలితాలు నెగిటివ్ అని తేలింది.

ప్రజలు తమ పరిసరాలలో మాదకద్రవ్యాల వినియోగం లేదా ఆక్రమ రవాణా గమనిస్తే వెంటనే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని అధికారులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.