BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

ధర్మపురిలో మంత్రి అడ్లూరి విస్తృత పర్యటన

తెలంగాణ
09 Feb, 2026 - 01:37 AM
171 వీక్షణలు
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ధర్మపురిలో మంత్రి అడ్లూరి విస్తృత పర్యటన NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచార చివరి రోజున ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం హోరెత్తింది. వార్డు కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పట్టణంలో విస్తృతంగా పర్యటించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వెల్గటూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీ విజయానికి బాటలు వేస్తాయని నేతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో పాల్గొన్న ముఖ్య నేతలు: తాటిపర్తి శైలేందర్ రెడ్డి – ఉమ్మడి మండల అధ్యక్షుడు గండ్ర శ్రీకాంత్ రావు గుండేటి సందీప్ రెడ్డి – మాజీ సర్పంచ్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సహా ఇతర కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ధర్మపురి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థికి ‘చేయి’ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. వెల్గటూర్ మండల కాంగ్రెస్ శ్రేణుల భారీ హాజరుతో ప్రచారం మరింత జోరుగా సాగింది. #Dharmapuri #MunicipalElections #CongressCampaign #AdluriLaxmanKumar #ElectionCampaign #TelanganaPolitics Follow us on Website Facebook Instagram YouTube