BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 09 February 2026, 01:37 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ధర్మపురిలో మంత్రి అడ్లూరి విస్తృత పర్యటన

తెలంగాణ
09 Feb, 2026 - 01:37 AM
214 వీక్షణలు
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ధర్మపురిలో మంత్రి అడ్లూరి విస్తృత పర్యటన NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచార చివరి రోజున ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం హోరెత్తింది. వార్డు కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పట్టణంలో విస్తృతంగా పర్యటించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వెల్గటూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీ విజయానికి బాటలు వేస్తాయని నేతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో పాల్గొన్న ముఖ్య నేతలు: తాటిపర్తి శైలేందర్ రెడ్డి – ఉమ్మడి మండల అధ్యక్షుడు గండ్ర శ్రీకాంత్ రావు గుండేటి సందీప్ రెడ్డి – మాజీ సర్పంచ్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సహా ఇతర కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ధర్మపురి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థికి ‘చేయి’ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. వెల్గటూర్ మండల కాంగ్రెస్ శ్రేణుల భారీ హాజరుతో ప్రచారం మరింత జోరుగా సాగింది. #Dharmapuri #MunicipalElections #CongressCampaign #AdluriLaxmanKumar #ElectionCampaign #TelanganaPolitics Follow us on Website Facebook Instagram YouTube