BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

కాన్సర్ హాస్పటల్ రోడ్ వేయించాలని ఇంచార్జ్ మంత్రిని కోరిన ఎమ్మెల్యే

తెలంగాణ
26 Nov, 2025 - 06:28 AM
353 వీక్షణలు
ఏలూరు నియోజకవర్గం లో కాన్సర్ హాస్పటల్ రోడ్ వేయించాలని ఇంచార్జ్ మంత్రి ని కోరిన ఎమ్మెల్యే బేడేటి రాధాకృష్ణయ్య NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్. 22ఏ స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కోరారు.ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా 22ఏ స్థలాల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను మంత్రి మనోహర్‌ దృష్టికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కారానికి ఎక్కడా జాప్యం లేకుండా చూడాలని ఆయన కోరారు. తక్షణమే స్పందించిన మంత్రి మనోహర్‌,,, 30రోజుల్లోగా భూముల సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఇందుకోసం డిసెంబర్‌ 16వ తేదీన ఒక ప్రత్యేక గ్రీవెన్స్‌ని సైతం నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో మరో జఠిలమైన సమస్యకు అతిత్వరలోనే పరిష్కారం లభించనుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే బడేటి చంటి చూపిన చొరవతో అధికార యంత్రాంగంలో కదలిక రావడంతో పాటూ అనేక మంది బాధితులు ఆ సమస్య నుండి శాశ్వతంగా ఉపశమనం పొందనున్నారు అని కార్యకర్తలు తెలియజేశారు. అలాగే వంగాయగూడెం క్యాన్సర్‌ హాస్పిటల్‌ మీదుగా పెదపాడు వెళ్ళే రహదారి పూర్తిగా పాడైన నేపథ్యంలో ఏలూరు వైపునుండి తొలుత ఆ రహదారిని నిర్మించేలా చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి మనోహర్‌ స్పందిస్తూ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పలు సమస్యలను సైతం ఆయన సమావేశం దృష్టికి తీసుకొచ్చారు... Follow us on Website Facebook Instagram YouTube