BREAKING
జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చిన్నకాపర్తిలో ఉపాధి కూలీలకు ఆరోగ్య కిట్ల పంపిణీ జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చిన్నకాపర్తిలో ఉపాధి కూలీలకు ఆరోగ్య కిట్ల పంపిణీ
www.ntodaynews.com

​అద్దె బస్సుల నిర్వహణ.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు- ఏసీపీ హెచ్చరిక

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
22 Apr, 2026 - 01:27 PM
31 వీక్షణలు

మంచిర్యాల: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా మంచిర్యాల డిపో అధికారులు ప్రత్యామ్నాయంగా అద్దె బస్సులను నడుపుతున్నారు.

ఈ క్రమంలో ప్రైవేట్ బస్సుల రాకపోకలను అడ్డుకోవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ ప్రకాష్ జేఏసీ నాయకులను హెచ్చరించారు. అయితే, ప్రైవేట్ బస్సుల నిర్వహణను జేఏసీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, దీనివల్ల భవిష్యత్తులో కార్మికుల మనుగడ కష్టమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమ్మె ప్రభావం రవాణా వ్యవస్థపై పడకుండా యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు చేపట్టి బస్సుల నిర్వహణను పర్యవేక్షిస్తోంది